తన కళా నైపుణ్యాన్ని భక్తితో మేళవిస్తూ నల్ల విజయ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అమ్మవారికి, శ్రీశైలం భ్రమరాంబికా దేవికి, విజయవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే ప్రత్యేక చీరలను సమర్పించారు. దీంతో చేనేత కళతో పాటు సిరిసిల్ల సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గుర్తింపు లభించింది.