పురాణాల ప్రకారం చూస్తే.. ఇక పురాణాల ప్రకారం చూస్తే, బ్రాహ్మణుడు, ఒక పామును చూసి వెకిలిగా నవ్వాడంట. ఇది చనిపోయిన పాము ఇది నన్ను ఏం చేస్తుంది అంటూ.. దానిని కాలితో తన్నాడంట. అప్పుడు ఆ పాము వెంటనే రిఫ్లెక్స్ గా అతన్ని కాటువేసిందంట. ఆ క్షణంలోనే బ్రాహ్మణుడు మరణించాడంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న గరుత్మంతుడు శివుడిని చేరి, ప్రార్థించగా, ఆయన పాము శరీరం చనిపోయినా విషం చావదు అని చెప్పాడంట.