జానపదకథల ప్రకారం, రాఖీ తెగిపోవడం అనేది సోదరుడి దారిలో వచ్చిన ఏదైనా ప్రమాదం లేదా ప్రతికూల శక్తి , చెడు దృష్టి తొలిగిపోవడం, రాఖీ తెగిపోయినా అస్సలే భయపడకూడదు అని చెబుతున్నారు పండితులు. రాఖీ తెగిపోయిన రాఖీని నీటిలో నిమజ్జనం చేయడం లేదా తులసి మొక్కకు సమర్పించి, దేవుడిని ప్రార్థించి కొత్తది కట్టాలంట. దీని వలన ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా మీ బంధం కొనసాగుతుంది.