Headlines
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

గ్రహణ ప్రభావం అనేది పుట్టే బిడ్డపై పడుతుందని పాత కాలం నుంచి కొన్ని ఆచార సంప్రదాయాలు పాటిస్తుంటారు. అంతే కాకుండా సైన్స్ ప్రకారం గర్భిణీ గ్రహణం చూడటం వలన అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాటి కిరణాలు తాకడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని వారు తెలియజేస్తన్నారు. అందుకే గర్భిణీలు గ్రహణం సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదంట. అంతే కాకుండా కొంత మంది గ్రహణం వస్తుంది అనే సమయంలోనే ఎక్కువగా భయాందోళనకు గురి…

Read Full News
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్ | Folk dance and Actress nagadurga about prabhas

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్ | Folk dance and Actress nagadurga about prabhas

నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేదని తెలిపింది. 

Read Full News
Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత…

Read Full News
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. రెడ్ బాల్‌లోనూ తన మార్క్ చూపిస్తాడా? | Vaibhav Suryavanshi From T20 Records to Red Ball Challenge in Duleep Trophy

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. రెడ్ బాల్‌లోనూ తన మార్క్ చూపిస్తాడా? | Vaibhav Suryavanshi From T20 Records to Red Ball Challenge in Duleep Trophy

Vaibhav Suryavanshi: పరిమిత ఓవర్ల (వైట్ బాల్) క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో తన బ్యాటింగ్ టాలెంట్ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నాగ్‌పూర్ సమీపంలోని తలేగావ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అకాడమీలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్…

Read Full News

Homemade Ice Cream: క్రీమ్, మిల్క్ పౌడర్ లేకుండా ఇంట్లోనే క్రీమీ ఐస్ క్రీం.. చల్ల చల్లగా..కూల్ కూల్

కావలసిన పదార్థాలు: అర లీటర్ – మీగడ తీయని ఫుల్ ఫ్యాట్ పాలు, 12 నుండి 15 జీడిపప్పు పలుకులు, రుచికి తగినంత బెల్లం తురుము, అర టీస్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులు. ఒక గిన్నెలో అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అంచుల వెంట వచ్చే మీగడను పాలల్లోకి కలుపుతూ పాలు సగానికి పైగా చిక్కబడే వరకు మరిగించాలి. మరొకవైపు, 12-15 జీడిపప్పు…

Read Full News
ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ | Tomatoes Distributed Free in Nandyal After Buyers Skip Market Over Higher Price

ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ | Tomatoes Distributed Free in Nandyal After Buyers Skip Market Over Higher Price

కర్నూల్, జులై 28: నంద్యాల జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతుల టమోటాలను కిలో 15 రూపాయల ప్రకారం విక్రయించాలని అధికారులు ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలించారు. అయితే బహిరంగ మార్కెట్లో టమోటా ధర కిలోకు సుమారు 10 మాత్రమే ఉండటంతో మార్కెట్ యార్డులో 15 రూపాయల ధరకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో టమోటాలు అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో జనసేన…

Read Full News
పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య పచ్చగా కలిసిపోయి కనిపించే పచ్చపాము (పసరిక పాము)ను చూసి చాలా మంది విషపాముగా భావించి భయపడిపోతారు. అయితే ఈ పాము సాధారణంగా మనుషులపై దాడి చేయదు. ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాటు వేస్తుంది. మరి దీనికి విషం ఉంటుందా? ఏం తింటుంది? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పచ్చపాము విషపామేనా? పచ్చపాముకు స్వల్ప స్థాయిలో విషం ఉంటుంది. అయితే అది మనుషులకు ప్రాణాంతకం కాదు. ఈ విషం ప్రధానంగా తన…

Read Full News

కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం! | Pottamloddi: The Unique Telangana Village That Never Sells Milk

ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీలోని పొట్టంలొద్ది మారుమూల కుగ్రామం. సుమారు 50 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కానీ ఈ చిన్న గ్రామంలో ఏకంగా 250కి పైగా పశువులు, మేకలు ఉన్నాయి. వాటిని గ్రామస్థులు కేవలం జీవాలుగా మాత్రమే చూడరు. తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ప్రతిరోజూ పశువులను మేతకు తీసుకెళ్లేందుకు గ్రామమంతా కలిసి ముగ్గురు కాపరులను ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం పశువులు మేతకు వెళ్లడం.. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకోవడం అక్కడ నిత్యకృత్యం….

Read Full News
హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

రైలు దారి మళ్లింపుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలో దక్షిణ రైల్వేకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడికి రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా అతను వ్యాపార సమావేశంతో పాటు తిరుగు ప్రయాణ విమానాన్ని కూడా కోల్పోయినట్లు కమిషన్ గుర్తించింది. కేసు వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో…

Read Full News
ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే? | AP Govt to Provide Toor Dal and Cooking Oil at Low Prices: Minister Nadendla Manohar

ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే? | AP Govt to Provide Toor Dal and Cooking Oil at Low Prices: Minister Nadendla Manohar

రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే బహిరంగ మార్కెట్‌లో కంటే తక్కువ ధరకే పేద ప్రజలకు బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500లకు పైగా రైస్ మిల్ కౌంటర్లలో బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల…

Read Full News