‘ఆమె స్వార్ధం కోసం బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు’ మాజీ ఐపీఎస్ సంచలన ట్వీట్ | Trainee IPS Uday Krishna Reddy Case: Former IPS Officer M Nageswara Rao Makes Sensational Claims
హైదరాబాద్, జులై 24: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. పేదరకంలో పుట్టి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డికి మద్ధతుగా పలువురు గళం విప్పుతున్నారు. తాజాగా ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మాజీ ఐపీఎస్ ఎం నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. లేడీ ట్రైనీ తన వ్యక్తిగత స్వార్థం కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని బలిపశువును చేసిందని…