Vaibhav Sooryavanshi: 8 ఫోర్లు, 4 సిక్స్లు.. 49 బంతుల్లో దడ పుట్టించిన వైభవ్.. | Vaibhav sooryavanshi misses century india vs zimbabwe t20
Vaibhav Sooryavanshi: మరొకసారి మైదానంలో తుఫాను రేపాడు భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. టీ20 ఫార్మాట్లో తనదైన శైలిలో విరుచుకుపడుతూ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పాడు. ఆ ఒక్క షాట్.. సెంచరీ కళ నెరవేరలేదు! తొలి సెంచరీ ఖాయం…