గురు , రాహు గ్రహాల కలయిక వలన పన్నెండు రాశులలో తుల రాశి, కన్యా రాశి , మకర రాశి వారికి గురు చండాల దోషం నుంచి విముక్త లభిస్తుంది. అంతే కాకుండా ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.