గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు | Air India Phuket Delhi Flight Incident: 300 Foot Drop, Pilot Drug Test Claims and Investigation
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనపై ఓ ప్రయాణికుడు సంచలన ఆరోపణలు చేశారు. ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-2379 విమానం ప్రయాణంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా కిందికి.. ఎయిర్ ఇండియా అంతర్గత భద్రతా నివేదిక ప్రకారం.. విమానంలో స్టాల్ వార్నింగ్ రావడంతో…