Hyderabad: ఆ అమ్మాయి దుబాయ్లో కాదు.. హైదరాబాద్లోనే మాయమైంది..! సినిమాలను మించిన ట్విస్టులు..
దుబాయ్కు ఉద్యోగం కోసం వెళ్లిన యువతి కనిపించకుండా పోయిందని భావించిన కుటుంబానికి, పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. దుబాయ్లో అదృశ్యం కాలేదని, నెలల క్రితమే హైదరాబాద్కు తిరిగి వచ్చి ఆ తర్వాతే కనిపించకుండా పోయిందని పోలీసులు గుర్తించారు. టోలిచౌకికి చెందిన షాహిదా బేగం కుమార్తె అదీబా (24) 2025 ఆగస్టులో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లింది. కొంతకాలం తర్వాత ఆమెతో కుటుంబ సభ్యులకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో…