Minimum Balance: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదా?.. పెనాల్టీల రూపంలో బ్యాంకులు భారీగా వసూళ్లు..! | Missed your minimum balance? Banks pocketed Rs 26,100 cr in penalties in just 4 years
Account Minimum Balance Rules: గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేనందున బ్యాంకులు భారీగా వసూళ్లు రాబట్టాయి. జరిమానాల రూపంలో బ్యాంకులు వినియోగదారుల నుండి రూ. 26,100 కోట్లకు పైగా వసూలు చేశాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కనీస సగటు నిల్వను నిర్వహించనందుకు బ్యాంకులు ఇప్పటికే జరిమానా ఛార్జీల రూపంలో రూ. 7,086.63 కోట్లు వసూలు చేశాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అవి రూ. 6,974.79 కోట్లు వసూలు చేశాయి. మొత్తం…