Headlines
ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని | Nani intresting comments about his favourite Heroine

ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని | Nani intresting comments about his favourite Heroine

ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Read Full News
Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం! | Viral Video: Delivery Agent Blocks Door, Attempts Forced Entry Into Customer’s Home

Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం! | Viral Video: Delivery Agent Blocks Door, Attempts Forced Entry Into Customer’s Home

ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చాలా మంది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయింది, కానీ ఆన్‌లైన్‌లో వస్తువులను డెలివరీ చేసే ప్రతి ఒక్కరూ మంచివారేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇటీవల ఒక పార్సిల్‌ను డెలివరీ చేసిన ఒక డెలివరీ ఏజెంట్ చర్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇంటి భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. వైరల్ అవుతున్న ఈ సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న సిసిటివి…

Read Full News

ఇలా కనిపిస్తే మటన్‌ను అస్సలు కొనొద్దు.. ఫ్రెష్ మాంసాన్ని ఎలా గుర్తించాలో తెలుసా..?

ఆదివారమైనా, ఇంటికి చుట్టాలు వచ్చినా ప్లేట్‌లో మటన్‌ ముక్క ఉండాల్సిందే. మటన్ కర్రీ నుంచి బిర్యానీ వరకు ఎన్నో రకాల ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధమవుతాయి. అయితే వంటకం ఎంత రుచిగా ఉండాలనేది మనం కొనుగోలు చేసే మటన్ నాణ్యత, తాజాదనంపైనే ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో మటన్ దుకాణానికి వెళ్లినప్పుడు వ్యాపారులు చెప్పిన మాటలు నమ్మి కొనేస్తుంటారు. కానీ కొన్ని చిన్నపాటి విషయాలు పరిశీలించడం ద్వారా తాజాగా ఉన్న నాణ్యమైన మటన్‌ను సులభంగా గుర్తించవచ్చు. తాజా మటన్‌ను…

Read Full News
Income Tax: భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా? | Personal Finance: Sikkim indias only state where people do not have to pay income tax

Income Tax: భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా? | Personal Finance: Sikkim indias only state where people do not have to pay income tax

Income Tax: ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) దాఖలుకు గడువు సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి హడావిడి పడుతున్నారు. అయితే భారతదేశంలో చాలా మంది స్థానిక నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఒక రాష్ట్రం ఉందని మీకు తెలుసా? ఆ రాష్ట్రమే సిక్కిం. ప్రత్యేక చట్టపరమైన నిబంధనల కారణంగా దేశంలో స్థానిక నివాసితులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉన్న ఏకైక రాష్ట్రం ఇది. కారణం ఏమిటి? గమనించవలసిన…

Read Full News

పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్స్యూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం! | Consumer Commission Orders HDFC ERGO to Pay ₹1 Crore Insurance Claim with 9% Interest

సేవా లోపంతో పాలసీదారు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినందుకుగాను HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన గుండ్ల మూలయ్య హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో కోటి రూపాయలకు పాలసీ తీసుకున్నారు. 2025 జూలై 28న ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నామిని అయిన ఆయన భార్య ప్రమీల భీమా పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోగా పాలసీ తీసుకునే సమయంలో…

Read Full News

Gold Prices: బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే పతనం.. సోమవారం ధరలు ఇవే..

బంగారం కొనుగోలుచేసేవారికి ఎగిరి గంతేసేవార్త. పసిడి ధరలు మరోసారి భారీగా కుప్పకూలాయి. వారం ప్రారంభంలోనే పతనాన్ని చవిచూశాయి. గత రెండు వారాలుగా ధరలు క్రాష్ అవుతూ వస్తుండగా.. ఈ వారం ప్రారంభంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ఈ వారంలో ధరలు మరింత తగ్గుతాయనే ఆశలు కొనుగోలుదారుల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ తగ్గింపు తర్వాత సెప్టెంబర్ 7న సోమవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల…

Read Full News
Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విండ్ ఫాల్ ట్యాక్స్ మరోసారి పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఈ కొత్త ట్యాక్సులు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతూ సాధారణ స్థితికి వస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం విండ్…

Read Full News

ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న ఛార్జీల భారం.. | TGSRTC Hyderabad Metro Joint Pass: Daily and Monthly Passes to Be Introduced Soon

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు…

Read Full News

ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. కట్‌చేస్తే.. భారత్, పాక్‌లకే సాధ్యంకాని రికార్డులో ఎంట్రీ..! | Bangladesh create history beats india pakistan record australia test win

Fastest Asian Team to Win in Australia: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో కంగారూలను తొమ్మిది వికెట్లతో చిత్తు చేయడమే కాకుండా భారత్, పాకిస్థాన్ దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టింది. ఆసియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఆసీస్ నేలపై జైత్రయాత్ర సాగించిన జట్టుగా నిలిచి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. డార్విన్ టెస్టులో చారిత్రక విజయం.. పటాపంచలైన కంగారూల గర్వం.. డార్విన్ వేదికగా…

Read Full News
ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

నెల్లూరు జిల్లా రాపూరు మండలం గండూరుపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకిరెడ్డి, ప్రకృతి వ్యవసాయంతో నీటి ఎద్దడికి స్వస్తి పలికి, గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారిన ఆయన ప్రయాణం ఆసక్తికరం. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిచయంతో, పొదుపు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న ఆయన.. ఈ పద్దతిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నాలుగు ఎకరాల 47 సెంట్ల నిమ్మ తోటలో ఆయన వినూత్న…

Read Full News