Headlines

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి.. | Folk Dancer Madhuri Rathod Gives Another Statement To Narsingi Police On Eshwar Sai

ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ మాధురి ఇదివరకే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మాధురి తీవ్ర మస్థాపానికి గురైంది. న్యాయం జరగడం…

Read Full News

కాయకష్టం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా.. ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే | Bigg boss telugu 10 contestant singer jhansi family background

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోకి కామనర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సింగర్ ఝాన్సీ.  తన జీవిత ప్రయాణాన్ని, బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఉన్న తన ఆశయాలను, కష్టాలను TV9 ఇంటర్వ్యూలో పంచుకుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా, మున్సిపాలిటీలో ఎలక్ట్రిషియన్‌గా కూడా…

Read Full News

Viral Video: వరద నీటిలో షాకింగ్ సీన్.. బండిపై బైక్ పెట్టుకుని వెళ్లిన పోలీసులు! | UP Floods Viral: Police Carry Motorcycle on Cart Through Deluge, Video Shocks Netizens

ఉత్తరప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 జిల్లాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు తమ బైక్‌ను బండిపై పెట్టుకుని వరద నీటిని దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదుల ఉధృతితో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అధికారుల తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 23 జిల్లాలు ప్రస్తుతం వరద ప్రభావంలో ఉన్నాయి. ఇప్పటికే 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు….

Read Full News
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్ని ముఖ్య ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నారు. తరవాత చేయబోయే పనులు : మీ చేయాలనుకున్న ప్రణాళికలను ముందుగా ఎవరితో చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు ఇలా చేస్తే మీ ప్రణాళికలను…

Read Full News

Jayaprakash Reddy : అప్పుల్లో కూరుకుపోయా.. ఆ ఒక్క సినిమాతో మొత్తం తీర్చేశా.. టాలీవుడ్ విలన్..

టాలీవుడ్ దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి తన సినీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన, కొన్ని కష్టతరమైన దశలను ఒక ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుతో ఆయనకున్న అనుబంధం, ఆయన గొప్ప వ్యక్తిత్వం, ప్రేమించుకుందాం రా సినిమాతో తన సినీ రంగ పునరాగమనం వంటి విషయాలు చెప్పుకొచ్చారు. జయప్రకాష్ రెడ్డి తన మొదటి సినిమా రామానాయుడు నిర్మించిన బ్రహ్మపుత్రుడు అని గుర్తు చేసుకున్నారు. రామానాయుడు వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ, ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయి ఉండి…

Read Full News

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు! | AP SSC vs CBSE: Flood of Marks Raises Questions Over Evaluation Standards

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ మార్చి పబ్లిక్‌ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతం (570 మార్కులు)కుపైగా సాధించిన విద్యార్థులు 7.92 శాతం ఉన్నారు. అదే సీబీఎస్‌ఈలో ఈ స్థాయి మార్కులు సాధించిన వారు కేవలం 2.39 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సీబీఎస్‌ఈతో పోలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న విద్యార్థుల శాతం మూడింతలకు పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 90 శాతం…

Read Full News
S. S. Rajamouli: జక్కన్న జోరుకు చెక్‌ పెట్టాలన్న బాలీవుడ్ కల నెరవేరేదెప్పుడు? | Can Bollywood Directors Challenge South India’s Pan India Dominance video tv9d – Entertainment Videos in Telugu

S. S. Rajamouli: జక్కన్న జోరుకు చెక్‌ పెట్టాలన్న బాలీవుడ్ కల నెరవేరేదెప్పుడు? | Can Bollywood Directors Challenge South India’s Pan India Dominance video tv9d – Entertainment Videos in Telugu

హీరోల మధ్యే కాదు ఇప్పుడు దర్శకుల మధ్య కూడా నెంబర్‌ గేమ్ నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ మేకర్స్ డామినేషన్‌కు చెక్ పెట్టేందుకు బాలీవుడ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. మరి ఆ ప్రయత్నాల్లో ఉన్న బాలీవుడ్‌ మేకర్స్ ఎవరు? నెంబర్‌ గేమ్‌లో సౌత్‌ మేకర్స్‌ను వెనక్కినెట్టే సత్తా ఉన్న కెప్టెన్ బాలీవుడ్‌లో ఎమర్జ్ అయ్యారా..? బిగ్ స్క్రీన్‌ మీద పాన్ ఇండియా ట్రెండ్ మొదలు పెట్టిన కెప్టెన్‌.. దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కో మూవీతో ఇండియన్…

Read Full News

2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..? | Icc odi world cup 2027 start date mahatma gandhi connection

ICC ODI World Cup 2027: రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను అపూర్వంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు ముమ్మరం చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఈ మెగా టోర్నీకి, మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆసక్తికరమైన అనుబంధం ముడిపడి ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ కప్ షెడ్యూల్‌లో అనూహ్య మార్పు.. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రికెట్…

Read Full News
ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం.. | Paritala republic history 80th independence day

ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం.. | Paritala republic history 80th independence day

ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పరిటాల గ్రామానికి అద్భుతమైన చరిత్ర ఉంది. నిజాం నవాబుల కాలంలో.. ఆనాటి రాజకీయ ఒప్పందాల కారణంగా పరిటాలతో పాటు.. పక్కన ఉన్న ఏడు గ్రామాలను నిజాం తన ఆధీనంలో పెట్టుకున్నారు. మిగతా కృష్ణాజిల్లాను బ్రిటిష్ వాళ్లకు ఇచ్చేశాడు. ఈ పరిటాల ప్రాంతాన్ని తన ఆధీనంలో పెట్టుకోవటానికి ప్రధానమైన కారణం వజ్రాలు. పురాతన కాలం నుంచి కూడా పరిటాల ప్రాంతంలో వజ్రాలు విపరీతంగా లభించేవి. ఇక్కడ దొరికే విలువైన వజ్రాలను చార్మినార్ ప్రాంతానికి…

Read Full News
Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్.. | Rain Alert for Andhra Pradesh & Telangana: IMD Forecasts Showers, Thunderstorms for Next Three Days

Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్.. | Rain Alert for Andhra Pradesh & Telangana: IMD Forecasts Showers, Thunderstorms for Next Three Days

సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన ప్రాంత కేంద్రం, గుణ, సిద్ధి, డాల్టన్‌గంజ్ మీదుగా వెళ్లి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు విస్తరిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది….

Read Full News