Headlines
TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి.. | TV Actress Sameera Revealed Her First Meeting With Her Husband Syed Anwar

TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి.. | TV Actress Sameera Revealed Her First Meeting With Her Husband Syed Anwar

బుల్లితెర నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరైంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన సమీరా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వివాహ బంధానికి దారితీసిన ప్రేమకథను మొదటిసారిగా పంచుకున్నారు. ఆమె సయ్యద్ అన్వర్‌ను తొలిసారి కలిసిన తీరు ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా జరిగింది. సమీరా తన కథను వివరిస్తూ, సయ్యద్…

Read Full News
Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం (జులై 28) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘కిరణ్ అబ్బవరంకు ముందు…

Read Full News

ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..! షాకింగ్ విషయం చెప్పిన ఆమని | Actress Amani Intresting comments about megastar Chiranjeevi

సినిమా ఇండస్ట్రీలో  తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అందాల హీరోయిన్ ఆమని. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిసినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఆమనీ. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో ఆమని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు ఆ సినిమా…

Read Full News
మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి | VinFast’s Bold Move: Registering Patents for New Electric Scooters in India

మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి | VinFast’s Bold Move: Registering Patents for New Electric Scooters in India

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై తన పట్టును మరింత బిగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రసద్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ డిజైన్‌కు భారత్‌లో పేటెంట్ పొందింది. స్పోర్టీ లుక్స్‌తో రానున్న ఈ సరికొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందాం. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ టూ వీలర్లకు భారత్‌లో పేటెంట్లు పొందిన ఈ…

Read Full News
ODI Cricket: వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. 5000వ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా? | ODI Cricket History Canada vs Scotland to Create History in 5000th ODI Match

ODI Cricket: వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. 5000వ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా? | ODI Cricket History Canada vs Scotland to Create History in 5000th ODI Match

ODI Cricket: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 (2023-27)లో భాగంగా శుక్రవారం (ఆగస్టు 07) స్కాట్లాండ్, కెనడా జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. స్కాట్లాండ్‌లోని డూండీ నగరంలో ఉన్న ఫోర్త్‌హిల్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 5000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ చారిత్రక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 1971లో మొదలైన వన్డే క్రికెట్ ప్రయాణం…

Read Full News

2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..? | Icc odi world cup 2027 start date mahatma gandhi connection

ICC ODI World Cup 2027: రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను అపూర్వంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు ముమ్మరం చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఈ మెగా టోర్నీకి, మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆసక్తికరమైన అనుబంధం ముడిపడి ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ కప్ షెడ్యూల్‌లో అనూహ్య మార్పు.. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రికెట్…

Read Full News
Diwana OTT: ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. ‘దీవానా’ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన | Harshit Reddy, Smeha Manimegalai Deewana Movie To Stream On Aha OTT From July 31st

Diwana OTT: ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. ‘దీవానా’ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన | Harshit Reddy, Smeha Manimegalai Deewana Movie To Stream On Aha OTT From July 31st

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘దీవానా’. శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో స్మేహా మణిమేఘలై హీరోయిన్ గా చేసింది. హైదరాబాద్ కుర్రోడి ప్రేమకథ అంటూ రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అలాగే టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 19న థియేటర్లలో రిలీజైన దీవానా సినిమాకు…

Read Full News
Rahane-Jaiswal: యశస్వి చేసిన పనికి 4 మ్యాచ్‌ల బ్యాన్.. చివరి నిమిషంలో రహానే ఏం చేశాడంటే? | Ajinkya Rahane Yashasvi Jaiswal Was Facing a 4 Match Ban Then Rahane Took This Decision

Rahane-Jaiswal: యశస్వి చేసిన పనికి 4 మ్యాచ్‌ల బ్యాన్.. చివరి నిమిషంలో రహానే ఏం చేశాడంటే? | Ajinkya Rahane Yashasvi Jaiswal Was Facing a 4 Match Ban Then Rahane Took This Decision

Rahane-Jaiswal: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఒక పాత వివాదంపై సంచలన విషయాలను వెల్లడించారు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతనిపై ఏకంగా 4 మ్యాచ్‌ల నిషేధం పడే ప్రమాదం ఉండిందని, తాను తీసుకున్న నిర్ణయం వల్లే అతని కెరీర్ నిలిచిందని రహానే తెలిపారు. వెస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో వెస్ట్ జోన్…

Read Full News
ఒంట్లో విపరీత వేడిని చిటికెలో తరిమికొట్టే వడలు.. తింటే నీరసం, అలసట కూడా మాయం

ఒంట్లో విపరీత వేడిని చిటికెలో తరిమికొట్టే వడలు.. తింటే నీరసం, అలసట కూడా మాయం

చాలా మంది ఒంట్లో వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఈ వడలను తింటే చాలు. మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేసి తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్ధాలు : మూడు కప్పులు మినపప్పు, రెండు చిన్న ఉల్లిపాయలు , 4 పచ్చిమిర్చి, ఒక కప్పు సగ్గు బియ్యం, ఒక…

Read Full News

పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్‌ సీఎం మరియం వ్యాఖ్యలు | Maryam Nawaz Says Punjab Faces More Threats From Provinces Than Pak neighbours

సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల…

Read Full News