Headlines

“ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసం” ట్రంప్ సంచలన ప్రకటన..! హోర్ముజ్‌లో హై టెన్షన్..! | US president Donald Trump says Iran’s Kharg is being blown to smithereens

వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారాలపాటు కొనసాగిన సాపేక్ష ప్రశాంతతకు తెరదించుతూ అమెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది….

Read Full News
IPL 2027: ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం..!

IPL 2027: ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ ఒప్పందం కోసం తెర వెనుక సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యాను మార్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ముంబై ఇండియన్స్ (ఎంఐ) చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు ఏమి డిమాండ్ చేస్తున్నాయో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ముంబై డిమాండ్ ఏమిటి? నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి ఎంఐ యాజమాన్యం అంగీకరించింది. అయితే, ప్రతిఫలంగా వారు CSK…

Read Full News

ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్.. మీ రాశికి ఎలా ఉందంటే? | Daily Horoscope August 18, 2026: Check Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 18, 2026): మేష రాశి వారికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నత్తనడక నడుస్తాయి. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సరికొత్త గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read Full News
Andhra Pradesh: ఏపీలో వర్షాలపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రభుత్వం హెచ్చరిక | Rain Likely in These Andhra Pradesh Districts on Saturday, check latest update

Andhra Pradesh: ఏపీలో వర్షాలపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రభుత్వం హెచ్చరిక | Rain Likely in These Andhra Pradesh Districts on Saturday, check latest update

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరినది వరద ఉదృతి క్రమంగా పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 49.8 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,39,934 క్యూసెక్కులు ఉందని తెలిపారు. శుక్రవారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక,…

Read Full News

అన్‌స్టాపబుల్‌ మ్యూజిక్, కాల్స్‌ కోసం ప్రత్యేకం.. నాయిస్‌ VS102 ప్లస్‌! స్పెషాలిటీ ఇదే | Massive Battery Power: Noise Buds VS102 Plus Launched at Just Rs.1,499

మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రముఖ బ్రాండ్ నాయిస్ నుంచి వచ్చిన ‘Noise Buds VS102 Plus’ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.1,499కే లభిస్తోంది. దీని ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తక్కువ ధరలో ప్రీమియం క్వాలిటీ మరియు పవర్‌ఫుల్ బ్యాటరీ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్ అని చెప్పవచ్చు. అన్‌స్టాపబుల్ బ్యాటరీ ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత వీటి బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 70…

Read Full News
ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ప్రపంచంలో ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ధోనిగా తెలిసిన ఈ క్రికెటర్ కుటుంబ ఇంటిపేరు అసలు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఓ స్పెల్లింగ్ తప్పిదం.. అతని జీవితంలో అసలు పేరుకు బదులు నకిలీ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఇంతకీ ధోని అసలు పేరుంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మహేంద్ర సింగ్…

Read Full News
నా రక్తం తీయగా ఉంటుంది కాబట్టే దోమలు ఎక్కువగా కుడుతున్నాయని మీరూ అనుకుంటున్నారా? | Why Do Mosquitoes Bite Some People More Than Others? Science Has the Answer

నా రక్తం తీయగా ఉంటుంది కాబట్టే దోమలు ఎక్కువగా కుడుతున్నాయని మీరూ అనుకుంటున్నారా? | Why Do Mosquitoes Bite Some People More Than Others? Science Has the Answer

వర్షాకాలం ప్రారంభమైతే దోమల బెడద కూడా పెరుగుతుంది. తేమతో కూడిన వాతావరణం కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. వీటి కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు దోమల నుంచి రక్షణ కోసం కాయిల్స్, లిక్విడ్ రిపెలెంట్లు, దోమతెరలు, స్ప్రేలు వంటి అనేక మార్గాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఒకే ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ, దోమలు కొంతమందినే ఎక్కువగా కుడుతున్నట్లు కనిపిస్తుంది. ‘నా రక్తం తీయగా ఉంటుంది…

Read Full News
300 రోజులు సమాధిలో శవాల్లా ఉంటాయి! తిండి, నీరు లేకుండా ఎలా బతికుంటాయో తెలుసా?

300 రోజులు సమాధిలో శవాల్లా ఉంటాయి! తిండి, నీరు లేకుండా ఎలా బతికుంటాయో తెలుసా?

వర్షాకాలంలో చెరువులు, కుంటలు, పొలాల వద్ద కప్పలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అయితే ఎండాకాలం వచ్చేసరికి నీటి వనరులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత అవి కనిపించకుండా పోతాయి. దీంతో కప్పలు ఎక్కడికి వెళ్తాయి? మట్టిలోకి వెళ్లి నిజంగానే నెలల తరబడి నీళ్లు, ఆహారం లేకుండా ఎలా బతుకుతాయా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు చాలామందికి వస్తుంటాయి. మరి వాటిలో నిజానిజాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మట్టిలోకి వెళ్లిపోవడమే రహస్యం నీటి కొరతను తట్టుకోవడానికి కొన్ని కప్ప జాతులు…

Read Full News
Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి | Today July 29th Gold and Silver Prices in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities

Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి | Today July 29th Gold and Silver Prices in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities

Gold, Silver Prices: దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా బంగారం పెరుగుదలలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. వెండి కూడా దిగి వస్తూనే ఉంది. తాజాగా జూలై 29న తులం బంగారం ధర రూ.1,44,160 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఒక్క రోజే బంగారం ధరపై వెయ్యి రూపాయల వరకు దిగి రాగా, అదే వెండిపై 5 వేల రూపాయల వరకు దిగి వచ్చింది….

Read Full News
Pooja Hegde : ఇంద్ర భవనంలా ఉంది.. పూజా హెగ్డే ఇల్లు చూసి బిత్తరపోతున్న నెటిజన్స్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే.. | Know Pooja Hegde 45 Crores Sea View Mumbai Home Video Goes Viral

Pooja Hegde : ఇంద్ర భవనంలా ఉంది.. పూజా హెగ్డే ఇల్లు చూసి బిత్తరపోతున్న నెటిజన్స్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే.. | Know Pooja Hegde 45 Crores Sea View Mumbai Home Video Goes Viral

పూజా హెగ్డే.. చాలా కాలం తర్వాత జన నాయగన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ప్రస్తుతం పూజా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. నివేదికల ప్రకారం ఆమె 2004లో ఆమె దాదాపు రూ.45 కోట్ల విలువైన 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు. తాజాగా తన…

Read Full News