Headlines

భారీ బ్యాటరీతో రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌! మతిపోగొట్టే ఫీచర్లతో మార్కెట్‌లోకి M100 | Redmi M100 Launched with Massive 7900mAh Battery and 120Hz Display

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శక్తివంతమైన బ్యాటరీ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుతమైన డివైజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. పవర్‌ఫుల్ బ్యాటరీ విశేషాలు ఈ రెడ్‌మీ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, స్టారీ వైట్, వైల్డర్‌నెస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ముఖ్యంగా వైల్డర్‌నెస్ గ్రీన్ వేరియంట్ వెనుక వైపు కెమెరా భాగంలో ఆకర్షణీయమైన ఆర్‌జీబీ…

Read Full News

ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..! | Who bowled first no ball in cricket history most no balls

First no Ball in Cricket: క్రికెట్ చరిత్రలో తొలి నో బాల్ రికార్డు జాన్ విల్స్ పేరిట ఉంది. సరిగ్గా 204 ఏళ్ల క్రితం, అంటే జులై 15, 1822లో లార్డ్స్ మైదానంలో కెంట్, ఎంసీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కాలంలో కేవలం అండర్ ఆర్మ్ బౌలింగ్‌కు మాత్రమే అనుమతి ఉండేది. అయితే, జాన్ విల్స్ తన సోదరి క్రిస్టినాతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ రౌండ్ ఆర్మ్ బౌలింగ్…

Read Full News
బ్రహ్మ ముహూర్తం ఎందుకు అంత పవిత్రం? ఈ సమయంలో నిద్రలేచి పూజ చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..! | Brahma Muhurta Significance: Spiritual and Scientific Benefits of Waking Up Before Sunrise

బ్రహ్మ ముహూర్తం ఎందుకు అంత పవిత్రం? ఈ సమయంలో నిద్రలేచి పూజ చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..! | Brahma Muhurta Significance: Spiritual and Scientific Benefits of Waking Up Before Sunrise

Brahma Muhurta Significance Telugu: హిందూ సనాతన ధర్మంలో ‘బ్రహ్మ ముహూర్తం’ అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో నిద్రలేచి స్నానం చేయడం, దేవుడిని ప్రార్థించడం, ధ్యానం, జపం, యోగ సాధన చేయడం, విద్యార్థులు చదువుకోవడం ఎంతో శుభప్రదమని వేదాలు, పురాణాలు, ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. మన పూర్వీకులు కూడా “బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం” అని చెప్పేవారు. అయితే బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి? ఈ సమయంలో చేసే పూజలకు…

Read Full News

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

కేరాఫ్ కంచరపాలెం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెంకటేష్ మహా తన సినీ ప్రస్థానానికి ముందు పడిన కష్టాలు, నేర్చుకున్న పాఠాలు అందరికీ ఆదర్శప్రాయం. చిన్నవయసులోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, తనదైన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ మహా పదిహేనేళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి, అన్నయ్యలు అండగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచీ తండ్రి నేర్పిన స్వ తంత్రంగా జీవించాలనే విలువలను మహా పాటిస్తున్నారు….

Read Full News

జస్ట్ రెండు స్పూన్స్ తింటే చాలు.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా పని చేస్తాయి

ఇప్పుడు చెప్పుకోబోయేవి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికి చాలా మందికి తెలియదు. అలాంటి పదార్దాలలో ఈ కలోంజి గింజలు కూడా ఒకటి వీటినే నల్ల జీలకర్ర అని అంటారు. వందల ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపిస్తాయి దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి….

Read Full News

Hyderabad: ఎయిర్‌పోర్టులో స్కానింగ్ మిషన్ దాటుతుండగా మోగిన అలారం.. ఆపి చెక్‌ చేయగా..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ల సంచలనం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి చేతి బ్యాగేజ్‌లో లైవ్ బుల్లెట్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. విమానాశ్రయంలోని డిపార్చర్ టెర్మినల్ వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా సిఐఎస్‌ఎఫ్ అధికారులు ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువులను గమనించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు సదరు బ్యాగ్‌ను భౌతికంగా తనిఖీ చేసి, అందులో ఉన్న సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్లు లభ్యం కావడంతో ఎయిర్‌పోర్ట్…

Read Full News

ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక సందేశం.. పుతిన్‌కు సూటిగా చెప్పిన మాట ఇదే! | Must move from endless war towards an end to war: PM Narendra Modi to Vladimir Putin

అంతర్జాతీయం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సందేశం ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భేటీలో.. “అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు పయనించాలి” అని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెడుతోందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొత్త ఆశను కలిగిస్తుందని పేర్కొన్నారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా సోమవారం…

Read Full News

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. | Low Pressure System Effect: Rain Alert for Andhra Pradesh and Telangana, Weather Update Till September 7

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి,ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా-గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీంతోపాటు.. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు అమృత్‌సర్, పాటియాలా, నజీబాబాద్, బస్తీల గుండా ప్రయాణిస్తూ,…

Read Full News

మహిళ శరీర భాగాలతో బిర్యానీ.. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్.. ఈ దంపతులు చేసిన కిరాతకం తెలిస్తే.. | Tamil Nadu Express Suitcase Murder Mystery, Woman Killed and Cooked into Biryani, Check Full Details

తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో శరీర భాగాలు దొరికిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నైలో కిరాతకంగా చంపి, శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోరం ఆగస్టు 5న జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీలో ఉన్న ఒక ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు…

Read Full News
ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట! | 1880191,1880184,1880117,1880031

ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట! | 1880191,1880184,1880117,1880031

ఉత్తర భారతదేశ ప్రాంతంలో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. “హర హర మహాదేవ్” నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతుండగా, మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాచీన శివాలయం ప్రత్యేకంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. దిండోరి జిల్లాలో ఉన్న ఋణ ముక్తేశ్వర మహాదేవ్ ఆలయం (Rin Mukteshwar Mahadev Temple)కు దర్శనం ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఆర్థిక అప్పులతో పాటు పితృ రుణం, దేవ రుణం, గురు రుణం వంటి జీవితంలోని వివిధ రుణాల నుంచి…

Read Full News