Headlines

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే.. | Indian Railways New Rules: These Activities Can Attract Rs 1,000 Fine

రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే తాజాగా పరిశుభ్రత నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం వంటి చర్యలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను…

Read Full News

Watch: స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. అనుమానంతో చెక్ చేస్తే మైండ్ బ్లాక్! | Hyderabad Ganja Smuggling Bust: 6kg Seized from Auto rikshaw Speaker Box, 5 Arrested in Petbasheerabad

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఈగల్ ఫోర్స్, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితులు పోలీసులకు దొరకకుండా గంజాయిని తరలించేందుకు పక్కా ఫ్లాన్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆటోలోని స్పీకర్ బాక్స్‌ను వినియోగించడం కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నిందితులు గంజాయి కొనుగోలు చేసేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ…

Read Full News
ఆసియా కప్‌నకు భారత జట్టు.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్, తెలుగు తేజానికి లక్కీ ఛాన్స్..! | Bcci announces india squad womens asia cup 2026 harmanpreet kaur captain

ఆసియా కప్‌నకు భారత జట్టు.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్, తెలుగు తేజానికి లక్కీ ఛాన్స్..! | Bcci announces india squad womens asia cup 2026 harmanpreet kaur captain

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ కోసం బీసీసీఐ జట్టును అధికారికంగా ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే జట్టు నాయకత్వ బాధ్యతలను హర్మన్‌ప్రీత్ కౌర్ నిలబెట్టుకోగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్లు, యంగ్ తుఫాన్ బ్యాటర్లతో కూడిన బలమైన జట్టును సెలెక్టర్లు ఖరారు చేశారు. క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ బీసీసీఐ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీద పూర్తి నమ్మకం ఉంచుతూ కెప్టెన్సీ బాధ్యతలను ఆమెకే…

Read Full News
CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర | CWG 2026 Boxing Sakshi Choudhary Sachin Siwach Arundhati Win Gold as India Reaches 12 Gold Medals

CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర | CWG 2026 Boxing Sakshi Choudhary Sachin Siwach Arundhati Win Gold as India Reaches 12 Gold Medals

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకాల వర్షం కురిపించారు. మహిళల 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ సాక్షి చౌదరి బంగారు పతకం సాధించి శుభారంభం ఇచ్చింది. ఇది భారత్‌కు ఈ కామన్వెల్త్‌లో 9వ స్వర్ణ పతకం కాగా, ఆ తర్వాత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరో 3 పసిడి పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 12 స్వర్ణ…

Read Full News
యాపిల్‌ ఫోన్​ యూజర్లకు షాక్..! స్టోర్‌‌ నుంచి ఆ యాప్‌ నుంచి తొలగింపు | Apple Removes Telegram from iOS App Store Amid Global Scrutiny and Security Concerns!

యాపిల్‌ ఫోన్​ యూజర్లకు షాక్..! స్టోర్‌‌ నుంచి ఆ యాప్‌ నుంచి తొలగింపు | Apple Removes Telegram from iOS App Store Amid Global Scrutiny and Security Concerns!

అనుచిత కంటెంట్ వ్యాప్తి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లకు సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ యాప్ స్టోర్ నుంచి తొలగించడం వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం! ప్రభుత్వ నిఘా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు యాపిల్ గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి అకస్మాత్తుగా ఈ యాప్‌ను తొలగించింది. దీంతో పలు దేశాల్లో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు…

Read Full News

PM Kisan: ఈ మూడు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు కట్.. కేంద్రం నుంచి మరో అప్డేట్.. వెంటనే చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ స్కీమ్ అమలు చేస్తోండగా.. దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్దిక సాయం పొందవచ్చు. వీటిని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి వీటిని అందిస్తారు….

Read Full News

ఉడకబెట్టిన పల్లీలా.. వేయించినవా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..?

పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి…

Read Full News
Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..! | Sakshi chaudhary cwg 2026 boxing 51kg semifinals india medals

Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..! | Sakshi chaudhary cwg 2026 boxing 51kg semifinals india medals

Sakshi Chaudhary, Commonwealth Games 2026 boxing: కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. రింగ్‌లోకి దిగితే పతకం పక్కా అన్న రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. తాజాగా స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత యువ బాక్సర్ సాక్షి చౌదరి సత్తా చాటింది. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ ఏకంగా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. రింగ్‌లో సాక్షి విశ్వరూపం.. మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్…

Read Full News
ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ

ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ

కొంతమంది పిల్లలు తనను, తన దివంగత తల్లిని దూషించారని, అయితే వారు మిస్ గైడ్ అయిన విద్యార్థులని అందుకే తాను వారిని క్షమిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శిక్షించడం లేదా సుదీర్ఘ న్యాయపరమైన చర్యలకు గురిచేయడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన వీడియో సందేశంలో మోదీ స్పందించారు. నిరసనలో కొంతమంది ఉపయోగించిన భాష ఏ…

Read Full News

ఓనం పండుగ స్పెషల్.. ఓలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా?

ఓనం పండుగ వచ్చేస్తుంది. కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే, అలాగే కేరళలోని అతి పెద్ద రాష్ట్ర పండుగ ఇది. ఇక ఈ సంవత్సరం ఓనం పండుగ ఆగస్టు 16న ప్రారంభం అయ్యింది. దీనిని ఆగస్టు 27 వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో తిరువోణం ఆగస్టు 26 చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఓనం పండుగ సమయంలో అక్కడి వారు ఓ స్పెషల్ కర్రీ చేస్తారు. అది ఏంటో చూద్దాం. ఓనం పండుగ సమయంలో ప్రసిద్ధ సాంప్రదాయ…

Read Full News