Headlines
ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

చాలా మంది ఊబకాయం అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డైటీషియన్లు ఒక వినూత్నమైన, పోషకమైన ఇడ్లీ రెసిపీని పరిచయం చేశారు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోటీన్ ఇడ్లీ తయారీ: ఈ ప్రత్యేక ఇడ్లీని తయారు చేయడానికి, సాధారణ ఇడ్లీ పిండికి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుతారు. ఒక్కో ఇడ్లీ గరిటెకు…

Read Full News

కోదాడ వద్ద రక్తసిక్తమైన రహదారి.. ఆరుగురిని మింగేసిన అతివేగం.. 12 మందికి సీరియస్..! | Horrific tragedy in Kodad: Iron rods pierced into private bus, 6 dead, 12 Injured in Suryapet District

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ప్రాథమికంగా…

Read Full News

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ.. | Telangana Cabinet Expansion: Key Decision on Konda Surekha and Chinna Reddy Likely During Revanth Reddy’s Delhi Visit

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. మంత్రి మండలి విస్తరణ జరిగే అవకాశం ఉందని…

Read Full News

Beauty Tips: పొద్దున్నే ముఖం బంగారంలా మెరవాలా..? రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..

ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం పోషకాహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం ఎంత ముఖ్యమో.. బాహ్యంగా సరైన కేర్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రాత్రిపూట తప్పనిసరిగా పాటించాల్సిన మొదటి నియమం డబుల్ క్లెన్సింగ్. ముఖ్యంగా మేకప్ వేసుకునేవారు దాన్ని తొలగించకుండా అస్సలు నిద్రపోకూడదు. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఆ తర్వాత నాణ్యమైన క్లెన్సర్‌తో తడిపిన దూది ఉండతో ముఖాన్ని తుడుచుకోవాలి. దీనివల్ల చర్మ రంధ్రాల్లో దాగున్న సూక్ష్మ ధూళికణాలు, మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి….

Read Full News

Jio: జియో అసలు యజమాని ఎవరు? అతనికే కీలక బాధ్యతలు అప్పగించనున్న అంబానీ..!

Jio: జియో ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద టెలికాం, డిజిటల్ కంపెనీలలో ఒకటి. కానీ దాని కార్యకలాపాలకు వాస్తవంగా ఎవరు బాధ్యత వహిస్తున్నారో చాలా తక్కువ మందికి తెలుసు. ముఖేష్ అంబానీ కూడా క్రమంగా కంపెనీ బాధ్యతను తన తర్వాతి తరానికి అప్పగించడం ప్రారంభించారు. ఇప్పుడు జియో ఐపీఓ రాబోతున్న తరుణంలో కంపెనీని అంతిమంగా ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్…

Read Full News

90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు.. చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపే బొమ్మల కథలు

ఈ తరం పిల్లలకు చేతినిండా మొబైల్స్, టాబ్లెట్లు, యూట్యూబ్ రీల్స్ ఉండవచ్చు కానీ 90s మరియు 2000s పిల్లలు అనుభవించిన ఆ స్వర్ణయుగం ఎప్పటికీ తిరిగిరాని ఒక అద్భుతమైన అనుభూతి. స్కూల్ బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ ఇంటికి చేరి టీవీ ఆన్ చేస్తే కనిపించే ఆ నలుపు-తెలుపు చెస్ బోర్డ్ 'కార్టూన్ నెట్‌వర్క్' లోగో ఇప్పటికీ కళ్లముందు కదిలితే తెలియని ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. “నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్” అన్నట్లుగా అప్పట్లో వచ్చిన కార్టూన్లు…

Read Full News
పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone

పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone

పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజురోజుకూ పడగ విప్పుతోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి పెరిగిపోయింది. ఒక్క జూలై నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో కలకలం రేపుతోంది. సెక్యూరిటీ థింక్ ట్యాంక్స్, అధికారిక నివేదికల ప్రకారం.. కేవలం జూలై 2026 ఒక్క నెలలోనే పాకిస్థాన్ సైనిక, భద్రతా బలాలకు చెందిన 200 మందికి పైగా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడి ఘటనలు, టార్గెట్ కిల్లింగ్స్, బలూచిస్తాన్…

Read Full News

చొక్కా వేసుకుంటే చిరాకట.. 50 ఏళ్లుగా ఒంటిపై చొక్కా లేకుండానే జీవితం!

కొందరు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తారు. మరి కొందరి జీవన విధానమే రికార్డుల్లా ఉంటుంది. చొక్కా అంటే అతనికి మహా చెడ్దా చిరాకు, చొక్కా వేసుకుంటే అదేదో జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే యాభై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య అనే అతనికి ఎన్నో ప్రత్యేకత లున్నాయి. అందుకే ఇతన్నీ అయిలాపూర్ వాసులు అందరు మరో మహాత్మా గాంధీ అని పిలుస్తారు. మరీ గ్రామస్తులకు అతను…

Read Full News
మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు | Age Gap Love Stories Take Center Stage in South Cinema video tv9d – Entertainment Videos in Telugu

మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు | Age Gap Love Stories Take Center Stage in South Cinema video tv9d – Entertainment Videos in Telugu

తెలుగు తెర మీద ప్రేమకథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్‌లో చర్చించుకునే ముచ్చట్లే కాదు, రీల్ లైఫ్‌లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్‌గా మారిపోయింది. మరి ప్రేక్షకులను మెప్పించేలా మన సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అసలు ఈ తరహా ట్రెండ్‌ సెట్ చేసిన, చేయబోతున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్‌…

Read Full News

జిమ్ బయట గన్‌ఫైర్.. 20 రౌండ్ల కాల్పులు.. స్టార్ సింగర్ అంకిత్ స్పాట్ డెడ్! | Haryana: Haryanvi singer and YouTuber Ankit Baliyan shot 20 times until dead outside gym

ప్రముఖ హర్యానా గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ ప్రాంతంలో బుధవారం (ఆగస్టు 26) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల అంకిత్ బలియాన్ జిమ్‌లో వ్యాయామం ముగించుకుని బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు ఆయనపై సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని…

Read Full News