Headlines
Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్ | Actress Roja Selvamani Interesting Comments On Ram Charan In TV Show

Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్ | Actress Roja Selvamani Interesting Comments On Ram Charan In TV Show

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు వివిధ దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, జగపతిబాబు.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా చేశారామె. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటిన ఘనత రోజా సొంతం. నగరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఏపీ మంత్రిగా కూడా సేవలందించారు. దీంతో జబర్దస్త్…

Read Full News

అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్ర | Jitendra mishra appointed as ceo of ayodhya ram mandir trust

అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్ర ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
Indian Railways: ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు చెల్లించాలి..? రీజన్ ఇదేనట.. రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చేసింది..

Indian Railways: ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు చెల్లించాలి..? రీజన్ ఇదేనట.. రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చేసింది..

ఇండియాలో ఎక్కువమంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. సీటు ముందుగానే కన్ఫార్మ్ చేసి ఉంటుంది గనుక ట్రైన్ బయల్దేరే సమయానికి స్టేషన్‌కు చేరుకుని హాయిగా ప్రయాణించవచ్చు. ట్రైన్లలో ప్రయాణించేవారిలో దాదాపు 80 శాతం మంది ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ట్రైన్ టికెట్లలో అనేక రకాలు ఉన్నాయి. కన్ఫార్మ్‌డ్ టికెట్, ఆర్ఏసీ,…

Read Full News

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..! | Epfo complete this important task as soon as possible it will impact your retirement fund

EPFO: జీతం తీసుకునే వ్యక్తి మూల వేతనం నుండి 12% తీసివేసి ప్రావిడెంట్ ఫండ్ (PF)లో జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని అందిస్తుంది. అందులో 3.67% EPFకి, 8.33% EPS (పెన్షన్ సిస్టమ్)కి వెళ్తుంది. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో ఈ డబ్బు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తరచుగా కొత్త నియమ నిబంధనలను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈపీఎప్‌వో పీఎఫ్‌ ట్రస్టుల…

Read Full News

చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్‌ దారి చూపించిన శుభాన్షు శుక్లా! | Indian Astronaut Shubhanshu Shukla Designs ‘BHEEM’ Space Habitat for Humans to Live on Moon and Mars video tv9d – Technology Videos in Telugu

భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. భూమికి ఆవల మనుషులు నివసించేందుకు వీలుగా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌’ అనే కాన్సెప్ట్‌ను ఆయన రూపొందించారు. రష్యాలో శిక్షణ ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన ఆయన, బెంగళూరులోని ఐఐఎస్సీ ‘అలోక్ ల్యాబ్’ వేదికగా…

Read Full News
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే సర్వీసులు.. రెడీగా ఉండండి..

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే సర్వీసులు.. రెడీగా ఉండండి..

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు రైల్వేశాఖ వీటిని ప్రవేశపెడుతోంది. దూర ప్రాంతాలకు ఇవి సర్వీసులుగా అందిస్తుండగా.. వీటిల్లో టికెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు తక్కువ చార్జీలతో వెళ్లవచ్చు. అలాగే ఈ రైలు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దేశంలో మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకుక రైల్వేశాఖ ఆమోదం…

Read Full News
అడ్వంచరస్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి భారీ బైక్.. స్పెషాలిటీస్‌ తెలుసా

అడ్వంచరస్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి భారీ బైక్.. స్పెషాలిటీస్‌ తెలుసా

ప్రముఖ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రాబోయే సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ వివరాలు ముందే లీక్ కావడంతో బైక్ లవర్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా అద్భుతమైన హంగులతో ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. సుదూర ప్రయాణాలను ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ శ్రేణి మోడల్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని పంచనుంది. ప్రత్యేకమైన ఛాసిస్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మరింత పకడ్బందీ వ్యూహంతో…

Read Full News
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff

తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff

జుట్టుకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పూర్వకాలంలో పెద్దలు రోజూ తలకు నూనె పెట్టుకుంటే తల వేడెక్కకుండా ఉంటుందని, జుట్టు బలంగా పెరిగి, బరువుగా అనిపించదని నమ్మేవారు. అయితే, ఆధునిక వైద్య శాస్త్రం నూనె వాడకం వెనుక ఉన్న వాస్తవాలను, దాని ప్రయోజనాలను స్పష్టంగా వివరిస్తుంది. హెయిర్ కేర్ నిపుణుల ప్రకారం.. జుట్టుకు నూనె ప్రధానంగా ఒక అద్భుతమైన సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. మనం తలస్నానం చేసినప్పుడు, ముఖ్యంగా నూనె అప్లై చేయకుండా చేస్తే,…

Read Full News

రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే ఎలా పెంచాలో తెలుసా? | Brunfelsia Pauciflora: The Magic Plant Whose Flowers Change Color in 3 Days

పూల మొక్కలంటే ఇష్టపడని ప్రకృతి ప్రేమికులు ఉండరు. అయితే, ఒకే మొక్కకు రోజుకో రంగులో పూలు వికసిస్తూ, చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తే ఆ అనుభూతే వేరు. మొదటి రోజు ముదురు ఊదా, మరుసటి రోజు లావెండర్, మూడో రోజుకు స్వచ్ఛమైన తెలుపు రంగులోకి మారిపోయే అద్భుతమైన మొక్కే నిన్న, నేడు, రేపు. వృక్షశాస్త్రంలో దీనిని బ్రున్‌ఫెల్సియా పాసిఫ్లోరా అని పిలుస్తారు. దక్షిణ అమెరికా మూలాలు కలిగిన ఈ హరిత మొక్కను అక్కడ రైన్‌ట్రీ అని కూడా పిలుస్తారు….

Read Full News

Cinema : ఛీఛీ.. ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. 28 కోట్లతో బాక్సాఫీస్ సెన్సేషన్.. రికార్డులు సృష్టిస్తున్న సినిమా..

సినిమా పరిశ్రమలో ఒక చిత్రం నిర్మించాలంటే కోట్ల రూపాయల బడ్జెట్, భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అందరూ భావిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేయడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే, తాజాగా సినీ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తూ ఒక చిన్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 19,000 బడ్జెట్‌తో తయారైన ఒక చైనీస్ యానిమేషన్ చిత్రం ఏకంగా…

Read Full News