Headlines
WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ | WhatsApp Introduces Browser Based Voice and Video Calling, No Desktop App Required

WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ | WhatsApp Introduces Browser Based Voice and Video Calling, No Desktop App Required

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్‌లో తప్పనిసరిగా వాట్సాప్ అనేది ఉంటుంది. అయితే యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా సంస్థ.. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లను తీససుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో స్టన్నింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసకొచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా వీడియో లేదా వాయిస్ కాల్ మాట్లాడాలంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక సిస్టమ్ ద్వారా మాట్లాడాలంటే.. డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు. డెస్క్…

Read Full News

Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు.. | Actor Chatrapathi Sekhar Reveals His Divorce With wife and Career Challenges

నటుడు ఛత్రపతి శేఖర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, విడాకులు, సినీ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక అలవాట్లపై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తనకు వివాహమైందని, ఆ సమయంలో తన సంపాదన తక్కువగా ఉండేదని వెల్లడించారు. సినీ రంగంలో గుర్తింపు వచ్చాక, బిజీ అయ్యాక కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయని, ఇది విడాకులకు దారితీసిందని వివరించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమేనని, ఒకరినొకరు నిందించుకోవడం, రోజూ కొట్లాడుకోవడం కంటే దూరం ఉండడమే…

Read Full News

Watch: ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!

కాకినాడ నగరంలోని వైద్యనగర్ ప్రాంతంలో హాస్టల్‌ విద్యార్థినుల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేగింది. అక్కడి ప్రముఖ ఎస్.కే. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల మొబైల్ ఫోన్లు వరుసగా చోరీకి గురవ్వడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఫోన్లు కనిపించకుండా పోతుండటంతో విద్యార్థినుల మధ్య అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ…

Read Full News
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఈ చిన్ననాటి స్నేహితులను గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోలయినా అదే బాండింగ్ | Then and now childhood friends Simbhu and Arun Vijay throwback photos goes viral

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఈ చిన్ననాటి స్నేహితులను గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోలయినా అదే బాండింగ్ | Then and now childhood friends Simbhu and Arun Vijay throwback photos goes viral

పై ఫొటోలో ఉన్న ఇద్దరు అబ్బాయిలను గుర్తు పట్టారా? వీరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఎంతలా అంటే ఇప్పుడు వీరు పెద్ద స్టార్ హీరోలయ్యారు. కోట్లాది మంది అభిమానులతో పాటు ఎంతో క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. అయినా ఇప్పటికీ మంచి స్నేహితులుగా తమ బాండింగ్‌ ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. ఒకరు స్టార్ నటుడి, నటి కుమారుడు అయితే.. మరొకరు స్టార్ డైరెక్టర్ కొడుకు. తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ వీరు…

Read Full News

Jio: జియో అసలు యజమాని ఎవరు? అతనికే కీలక బాధ్యతలు అప్పగించనున్న అంబానీ..!

Jio: జియో ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద టెలికాం, డిజిటల్ కంపెనీలలో ఒకటి. కానీ దాని కార్యకలాపాలకు వాస్తవంగా ఎవరు బాధ్యత వహిస్తున్నారో చాలా తక్కువ మందికి తెలుసు. ముఖేష్ అంబానీ కూడా క్రమంగా కంపెనీ బాధ్యతను తన తర్వాతి తరానికి అప్పగించడం ప్రారంభించారు. ఇప్పుడు జియో ఐపీఓ రాబోతున్న తరుణంలో కంపెనీని అంతిమంగా ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్…

Read Full News
రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం…

Read Full News
Washing Machine: వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఫిక్స్ చేయండి.. | How to Clean Washing Machine Water Inlet Filter at Home, Step by Step Guide

Washing Machine: వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఫిక్స్ చేయండి.. | How to Clean Washing Machine Water Inlet Filter at Home, Step by Step Guide

అందరి ఇళ్లల్లో వాషింగ్ మెషీన్ అనేది అత్యంత నిత్యావసర సాధనంగా మారిపోయింది. అయితే చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య.. మెషీన్ డ్రమ్‌లోకి నీరు చాలా నెమ్మదిగా రావడం లేదా బట్టలు సరిగ్గా ఉతకకపోవడం. కొన్నిసార్లు నీటి ప్రవాహం తగ్గడం వల్ల డిస్‌ప్లేపై ఎర్రర్ కోడ్‌లు కూడా దర్శనమిస్తాయి. ఇలా జరగగానే చాలామంది మెషీన్‌లో పెద్ద సమస్య వచ్చిందని భావించి, మెకానిక్‌ను పిలిచి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ ఇందుకు ప్రధాన కారణం మెషీన్ పాడవడం…

Read Full News

Pachimirapa Nuvvula Annam: లంచ్‌లోకి 10 నిమిషాల్లో కమ్మని పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం | Pachimirapa Nuvvula Annam Recipe: 10 Minute Spicy Sesame Green Chilli Rice in Telugu

కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాముల ఉడికించిన పొడిపొడి అన్నం, రెండున్నర టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 – కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు, పావు కట్ట కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్లు / పల్లీలు,  రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.

Read Full News

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..! | Gold Price Today: Gold Jumps rs 1,310 in a Day to Hit rs 1.56 Lakh; Check Hyderabad and Major City Rates video tv9d – Business Videos in Telugu

గత రెండు రోజులుగా బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తుండటంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 4 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,310లు పెరిగి రూ.1,56,660 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,43,600 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 4,…

Read Full News
ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ అమలు, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత తదితర అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు డీజీ చారు సిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన అన్ని ప్రక్రియలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా, వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా…

Read Full News