చేపల పులుసుకు కావాల్సిన పదార్దాలు : కేజీ చేప ముక్కలు ( కొరమీను లేదా వంజరం), 100 గ్రాములు చింతపండు, రెండు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, మూడు టేబుల్ స్పూన్స్ కారం, రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.