Headlines

cwcuppal@gmail.com

Monsoon Kitchen Tips: వర్షాకాలంలో మసాలా పొడులు గడ్డకడుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి! | How to Store Spices Safely During Monsoon Details in Telugu

మసాలాలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే వాటిని ఎక్కడ, ఎలా నిల్వ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించడం, తడి చెంచాలను మసాలా జాడీల్లో పెట్టకపోవడం, స్టవ్ దగ్గర నిల్వ చేయకపోవడం వంటి చిన్న జాగ్రత్తలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మసాలా జాడీల్లోకి ఆవిరి, తేమ వెళ్లకుండా చూసుకోవాలి. మసాలాల్లో మార్పులు కనిపించినప్పుడు వాటిని తిరిగి ఆరబెట్టి ఉపయోగించడం కంటే పారేయడం మంచిదని సూచిస్తున్నారు. 1. గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయండి మసాలా పొడులను…

Read Full News

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర | Gold Prices Crash by Over rs 2,000 in India: 24K Gold Falls to rs 1.52 Lakh per 10 Grams on September 2 video tv9d – Business Videos in Telugu

గత కొన్ని రోజులుగా ఆల్‌టైమ్ రికార్డు ధరలతో వినియోగదారులను ఆందోళనకు గురిచేసిన పసిడి మార్కెట్‌లో సెప్టెంబర్‌ 2, బుధవారం ఊహించని విధంగా భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయ విపణిలో తలెత్తిన ఒత్తిడి, ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యల కారణంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,070లు తగ్గి రూ.1,52,020 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1900 తగ్గి రూ.1,39,350 లకు…

Read Full News

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు! | Congress Leader Celebrates Telangana Government’s 1,000 Days by Distributing 1,000 Kg of Onions for Free in Warangal video tv9d – Political Videos in Telugu

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. నాయకులు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తుండగా, వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చేసిన వినూత్న కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సర్కార్ పాలన విజయాలను వివరిస్తూ ఆయన చేపట్టిన సంబరాల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరంగల్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి…..

Read Full News

Tea And Calcium: టీ వల్ల కాల్షియం తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే! | Does Drinking Tea Weaken Bones and Reduce Calcium Details in Telugu

టీ ఎంత తాగుతున్నాం అనే దానికంటే మన మొత్తం ఆహారం ఎలా ఉందన్నది కూడా ముఖ్యమే. అధికంగా కెఫీన్ తీసుకుంటూ, అదే సమయంలో ఆహారం ద్వారా తగినంత కాల్షియం తీసుకోకపోతే ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే పాలు, పెరుగు, జున్ను, జొన్నలు, నువ్వులు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అవసరం. ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ముఖ్యమని ఈ సమాచారం సూచిస్తోంది….

Read Full News

అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు! | Wedding Across Thousands of Miles: Telangana Parents Bless Daughter’s US Wedding Through Video Call video tv9d – Viral Videos in Telugu

గతంలో పెళ్లంటే నెలరోజుల ముందునుంచే ఎంతో హడావిడి ఉండేది. చుట్టాలు బంధువుల ఇళ్లకు వధూవరుల తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి శుభలేఖ ఇచ్చి బొట్టు పెట్టి పెళ్లికి రావాలని ఆహ్వానించేవారు. పచ్చని పందిరిలో పురోహితులు, బంధుమిత్రుల ఆశీర్వాదంతో వేదమంత్రాలతో అంగరంగా వైభవంగా జరిగేది. ప్రస్తుతం కాలం మారిపోయింది. అంతా ఆన్‌లైన్‌ మయమైపోయింది. అవసరమైన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టడం కాదు.. ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. విధి నిర్వహణలో…

Read Full News

Telangana: తెలంగాణలోని రైతులకు బిగ్ న్యూస్.. యూరియా బుకింగ్ కోసం కొత్త యాప్.. అందుబాటులోకి వచ్చేసింది.. | Telangana Farmers Alert: New FFS App Launched for Fertilizer Booking

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ జారీ చేసింది. యరియా బుకింగ్ కోసం కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో యూరియా బుక్ చేసుకునేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ పేరుతో ఒక యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలుత కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టగా.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించింది. అయితే ఇప్పుడు ఆ యాప్ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చింది. ఆ యాపే పేరే ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS App) యాప్‌. ఇప్పటినుంచి…

Read Full News

 ఇరాన్ నుంచి ఆ నౌక వస్తోంది..  థాయ్ సెక్స్ వర్కర్ల పై పోలీసుల దాడులు..! | Thailand raids Pattaya sex workers as USS Abraham Lincoln arrives with 5,000 sailors

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి  సముద్ర జలాల్లో  మోహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్’ ఎట్టకేలకు అమెరికాకు వెనుదిరిగింది. ఈ నౌకలో దాదాపు 5,000 మంది అమెరికా సైనికులున్నారు. గత 200 రోజులకు పైగా వీరు సముద్రంలోనే ఉండిపోవడంతో, కనీస సౌకర్యాలు అందక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ ఒత్తిడి కారణంగా కొందరు నావికులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నౌక…

Read Full News

BCCI Meeting: బీసీసీఐ ఎమర్జెన్సీ మీటింగ్.. రేపు తేలనున్న రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ భవితవ్యం | BCCI High Level Meeting Mumbai Rohit Sharma 2027 World Cup Future Discussion

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి…

Read Full News

కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం | Woman Alleges Religious Conversion and Harassment After Marriage, Complains Against Man in Kakinada video tv9d – Viral Videos in Telugu

మొన్న సాదిక్‌ఖాన్‌.. నేడు గౌస్‌ మోహిద్దీన్‌.. కాకినాడలో లవ్‌ జిహాద్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్‌ మోహిద్దీన్‌ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్‌ జిహాద్‌ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ కేసు మరువక ముందే.. గౌస్‌ మొహిద్దీన్‌ కేసు తెరపైకి వచ్చింది….

Read Full News

అమ్మో ఒకటో తారీఖు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర! | Commercial LPG Cylinder Prices Hiked Again in September: Hyderabad Nears rs 3,000, Domestic Cylinder Unchanged video tv9d – Business Videos in Telugu

ప్రస్తుతకాలంలో సామాన్యులకు నిజంగానే అమ్మో ఒకటో తారీఖు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు గుండెల్లో గుబులు రేపుతుంటే.. ఒకటో తారీఖు రాగానే గ్యాస్‌బండ ధర గుదిబండలా మారుతోంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే వ్యాపార వర్గాలకు ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మళ్లీ పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్ల…

Read Full News