Headlines

గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు ఈ నిజాలు తెలుసుకోండి! | Are Brown Eggs Really Country Eggs? Know These Facts Before Buying Them at a Higher Price

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే గుడ్లను చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చుకుంటారు. అయితే గుడ్లు కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మార్కెట్లో కనిపించే గోధుమ రంగు గుడ్లు చూస్తే అవి దేశీయ కోడి గుడ్లని, మరింత సహజమైనవని లేదా సేంద్రీయమైనవని భావించి అధిక ధర చెల్లిస్తుంటారు. కానీ నిజానికి గుడ్డు పెంకు రంగుకు, అది…

Read Full News

Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన | smriti mandhana breaks mithali raj world record highest runs women cricket

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్‌లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది. దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది….

Read Full News

Tollywood : ఆ సినిమా దెబ్బకు రోడ్డున పడిపోయా.. అన్ని అమ్మేసుకున్నా.. టాలీవుడ్ నటుడు.. | Producer Ashok Kumar Recounts Emotional Losses and Production Challenges in Telugu Cinema

నిర్మాత, నటుడు అశోక్ కుమార్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను, విజయాలను, ఆర్థిక నష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తొలి చిత్రం రక్త తిలకం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందని, ఆ తర్వాత ధ్రువ నక్షత్రం కూడా భారీ విజయం సాధించిందని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ విజయాల వెనుక ఎన్నో అంచనాలు, వ్యయప్రయాసలు ఉన్నాయని తెలిపారు. ధ్రువ నక్షత్రం చిత్రం తయారీ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొదట రాజశేఖర్ గారితో ఈ…

Read Full News

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్! | Drinking Water After Eating a Banana: Does It Affect Digestion? Know the Facts

రోజువారీ ఆహారంలో సులభంగా లభించే, పోషకాలతో నిండిన పండ్లలో అరటిపండు ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు గుండె ఆరోగ్యం, కండరాల పనితీరు, జీర్ణక్రియకు కూడా అరటిపండు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనిపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ, జీర్ణక్రియ సున్నితంగా ఉండే వారు తీసుకునే ఆహారం, నీటి పరిమాణం,…

Read Full News

Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలు! | Krishna Janmashtami 2026: Follow These Puja Rituals to Seek Lord Krishna’s Blessings

Janmashtami Puja Vidhi Telugu: చిన్ని కృష్ణుడి అల్లరి లీలలను తలచుకుంటూ ప్రతి ఏటా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. మథురలో దేవకీదేవి, వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు.. గోకులంలో యశోదమ్మ ఒడిలో పెరిగి అందరి ముద్దుబిడ్డగా మారాడు. ఆయన జన్మించిన పవిత్రమైన తిథిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని అందంగా అలంకరిస్తారు….

Read Full News

Jabardasth: ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పనిచేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు | Did You Know This Jabardasth Actor Once worked In Medical Shop For Many Years, Now He Becomes Top Comedian

సుమారు గత 13 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోండి జబర్దస్త్ కామెడీ షో. 2013లో ప్రారంభమైన ఈ టీవీ షో కారణంగా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే…

Read Full News

రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే.. | Do Fruits at Night Turn Into Fat? Know the Truth Behind This Common Myth

సూర్యాస్తమయం తర్వాత పండు చక్కెర కొవ్వుగా మారుతుందా? డాక్టర్ జెనిత్ సినోజియా ప్రకారం సూర్యాస్తమయం కాగానే పండ్లలోని చక్కెర కొవ్వుగా మారుతుందనేది ఒక అపోహ. రాత్రి అయ్యిందని పండ్లలోని చక్కెరను కొవ్వుగా మార్చే ప్రత్యేక ప్రక్రియ శరీరంలో ప్రారంభం కాదు. ఉదయం పండు తిన్నా, రాత్రి పండు తిన్నా.. బరువు పెరగడంపై ప్రధాన ప్రభావం మొత్తం కేలరీల తీసుకోవడంపైనే ఉంటుంది. అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలను నిరంతరం తీసుకుంటే కాలక్రమంలో బరువు పెరిగే అవకాశం…

Read Full News

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు | Hyderabad ISKCON Janmashtami Traffic Restrictions: Routes to Avoid on September 4

కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 4న ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, దారి మళ్లింపులు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే ఆంక్షలు సెప్టెంబర్‌ 4న ఉదయం 4 గంటల నుంచి సెప్టెంబర్‌ 5 తెల్లవారుజామున 1 గంట వరకు, భక్తుల రద్దీని బట్టి అబిడ్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ కొనసాగనుంది. యూసుఫ్‌ అండ్‌…

Read Full News

జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. యువత అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి? | Why Are Young People at Risk of Heart Problems? ICMR Study Reveals Key Factors

దేశంలోని 25 ప్రముఖ ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల మొత్తం 767 మందికి సంబంధించిన డేటాను పరిశోధకులు పరిశీలించారు. వీరంతా గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన హృదయ సంబంధ సంఘటనలను ఎదుర్కొని వాటి నుంచి బయటపడినవారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 432 మందికి గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. ఇది మొత్తం సంఖ్యలో సుమారు 56.3 శాతం. మరోవైపు 25.8 శాతం మందికి పక్షవాతం వచ్చినట్లు అధ్యయనం పేర్కొంది. మొత్తం…

Read Full News

తలనొప్పికి మాత్ర వేస్తే.. ఆ మందుకు నొప్పి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? అసలు సీక్రెట్ ఇదే! | How Do Painkillers Know Where It Hurts? The Science Behind Pain Relief

నిజానికి నొప్పి నివారణ మాత్రకు శరీరంలో నొప్పి ఉన్న ప్రదేశాన్ని గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉండదు. అది నొప్పి ఉన్న ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లదు. మనం మాత్రను మింగిన తర్వాత అందులోని క్రియాశీల ఔషధ పదార్థం జీర్ణాశయం, ప్రేగుల ద్వారా రక్తప్రవాహంలోకి చేరుతుంది. అనంతరం రక్తంతో కలిసి శరీరంలోని వివిధ భాగాలకు ప్రయాణిస్తుంది. అంటే.. మందు శరీరమంతా చేరుతుంది. కానీ నొప్పి ఉన్న ప్రాంతంలో జరుగుతున్న రసాయన ప్రక్రియలను ప్రభావితం చేయడం వల్ల అక్కడే ఉపశమనం ఎక్కువగా…

Read Full News