Headlines
Kamakshi Bhaskarla: అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’ సినిమాతో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం | Kamakshi Bhaskarla Starts New Journey As Female Lead Roles With Agadha Movie, Details Here

Kamakshi Bhaskarla: అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’ సినిమాతో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం | Kamakshi Bhaskarla Starts New Journey As Female Lead Roles With Agadha Movie, Details Here

తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన్న, నివేదా థామస్ వంటి నటీమణులు తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తూ కామాక్షి భాస్కర్ల ‘అగధ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (ఆగస్టు 14న)న థియేటర్లలో…

Read Full News
యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ అన్‌లైన్ కోచింగ్, ఏఐ శిక్షణ! | Mega Push for Youth: PM Modi Unveils Free AI Training for 1 Crore Youth and Coaching Schemes

యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ అన్‌లైన్ కోచింగ్, ఏఐ శిక్షణ! | Mega Push for Youth: PM Modi Unveils Free AI Training for 1 Crore Youth and Coaching Schemes

80వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. వికసిత్ భారత్.. యువశక్తి లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.రానున్న సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వబోతున్నట్టు మోదీ తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ చేసిన కీలక ప్రకటనలు ఇవే AI యువత నైపుణ్యాభివృద్ధి: దేశవ్యాప్త…

Read Full News
Vande Bhart Express: మరో వందే భారత్ రైలుకు లైన్ క్లియర్.. ఈ నెలలో ట్రయల్ రన్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లొచ్చు.. | Bengaluru to Mangaluru Vande Bharat to Begin Trial Run on August 11 Through Scenic Western Ghats

Vande Bhart Express: మరో వందే భారత్ రైలుకు లైన్ క్లియర్.. ఈ నెలలో ట్రయల్ రన్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లొచ్చు.. | Bengaluru to Mangaluru Vande Bharat to Begin Trial Run on August 11 Through Scenic Western Ghats

వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో మరో వందే భారత్ ట్రైన్‌ను రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రకృతి సహజ సౌందర్యాలను ఆస్వాదిస్తూ పర్వతాలను చూసుకుంటూ ప్రయాణం చేయవచ్చు. పచ్చని పర్వతాలు, సొరంగాలు, వంతెనలు గుండా ఈ రైలు వెళ్లనుంది. ఈ రైల్వే వెళ్లేవారు ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఆగస్ట్ 11 నుంచి వందే భారత్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుండగా.. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే…

Read Full News

నక్క తోక తొక్కినట్లే.. ఈ రాశులకు సెప్టెంబర్ నుంచి పండుగే పండుగ

మేష రాశి : వీరికి సూర్యుడి సంచారం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టింది బంగారమే అవుతుంది. సూర్యుడు కన్య రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కుటుంబంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. అంతే…

Read Full News
Ram Charan: రామ్‌చరణ్‌కు సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ.. వీడియో | Ram Charan to undergo wrist surgery in Coimbatore on July 27th, Details here

Ram Charan: రామ్‌చరణ్‌కు సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ.. వీడియో | Ram Charan to undergo wrist surgery in Coimbatore on July 27th, Details here

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా…

Read Full News
NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ | CBI Files Charge Sheet Against 13 Accused in NEET UG 2026 Paper Leak Case, Hearing tomorrow

NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ | CBI Files Charge Sheet Against 13 Accused in NEET UG 2026 Paper Leak Case, Hearing tomorrow

హైదరాబాద్, జులై 29: నీట్ పేపర్ లీక్ కేసులో CBI దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులు యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభం ఖైర్నార్, ధనంజయ్ లోఖండే, ప్రహ్లాద్ కులకర్ణి, తేజస్ హర్షద్ కుమార్, డాక్టర్ మనోజ్ షిరూరే, శివరాజ్ రఘునాథ్ మోతేగావ్‌కర్, మనీషా మంధర్‌వాల్, మనీషా సంధర్‌వాల్.. మొత్తం 13 మంది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ చార్జ్‌షీట్‌లో నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం,…

Read Full News
తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

Headache Relief Telugu: ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలామందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఒత్తిడి, నిద్రలేమి, శరీరంలో నీటి కొరత, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, సమయానికి భోజనం చేయకపోవడం, అసమతుల్య ఆహారం వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. తలనొప్పి మొదలైన వెంటనే చాలామంది ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే కెఫీన్ ఉన్న టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుందా? లేక కొందరిలో…

Read Full News

India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు.. | India Post Digital Revolution: Central Govt Launches Dak Seva and Dak Mitra Apps

ఒకప్పుడు పోస్టాఫీస్ వేరు, ఇప్పటి పోస్టాఫీస్ వేరు.. వికసితి భారత్ లక్ష్యంలో భాగంగా భారత ఫోస్టాఫీసులు, పోస్టల్ సేవలు కొత్తరూపం దాల్చాయి. అత్యాధునిక వసతులు, సీటింగ్ సదుపాయాలు, పొదుపు ఆధారిత పథకాలతో అనేక సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, డిజిటల్ మోడ్‌లో ఇండియా పోస్ట్ సేవలు ప్రజల్లోకి తీసుకొస్తోంది. పోస్టల్ సర్వీస్ ను ఆధునికీకరించి, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు…

Read Full News
Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే.. | Telangana educational institutions bandh on July 24th friday student unions call for neet paper leakage issue

Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే.. | Telangana educational institutions bandh on July 24th friday student unions call for neet paper leakage issue

Telangana: తెలంగాణలో జూలై 24న శుక్రవారం విద్యాసంస్థలు బంద్‌ ఉండనున్నాయి. విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు…

Read Full News

Tomato Steam Dosa Recipe: టొమాటో స్టీమ్ దోసె.. పిండి పులియబెట్టకుండానే 10 నిమిషాల్లో రెడీ! | Tomato Steam Dosa Recipe Details in Telugu

టొమాటో, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, సుగంధ దినుసులతో తయారయ్యే ఈ దోసె సాధారణ దోసెలకు భిన్నంగా మందంగా, మెత్తగా, స్పాంజిలా ఉంటుంది. టొమాటో వల్ల స్వల్ప పులుపు, రుచి వస్తుంది. కొబ్బరి చట్నీ లేదా మసాలా గ్రేవీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ ఇన్‌స్టంట్ టొమాటో స్టీమ్ దోసెను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1. కావలసిన పదార్థాలు టమోటాలు – 3 మధ్యస్థ పరిమాణంలో బొంబాయి రవ్వ – ½…

Read Full News