Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam
కేవలం 12 రోజుల్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ నుంచి రూ.2.45 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. మొదట ఈ-మెయిల్, టెలిగ్రాం యాప్ ద్వారా ఆయనను సంప్రదించిన నిందితులు.. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులమని నమ్మించారు. తమ సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని భారీ లాభాలు వస్తాయని ఎర వేశారు. అధికలాభాలతో వల…