Headlines
సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!

సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!

కీలక వస్తువులను సులభంగా వెతికి పట్టుకోవడానికి వీలుగా జియో సంస్థ సరికొత్త ట్యాగ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ టెక్‌ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న జియోట్యాగ్ సెకండ్ జనరేషన్ విశేషాలను తెలుసుకుందాం! వెతకడం సులభం.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి తమ కొత్త ట్రాకింగ్ డివైజ్ జియోట్యాగ్ సెకండ్ జనరేషన్‌ను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన జియోట్యాగ్‌కు కొనసాగింపుగా…

Read Full News

Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు

Hyderabad: తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయయదుర్గంలో ఎకరం భూము ధర వింటే మీరే షాకవుతారు. అక్షరాల 264 కోట్ల రూపాయలు. టీజీఐఐసీ భూముల వేలానికి భారీ స్పందన లభించింది. టీజీ ఐఐసీలో ఎకరం భూమి ఇంత ధర పలకడం రికార్డు అనే చెప్పాలి.

Read Full News

INDW vs THAIW: ఆసియాకప్‌లో తొలి పోరుకు సిద్ధమైన భారత్.. ఎక్కడ చూడాలంటే? | India vs thailand womens t20 asia cup 2026 live streaming squads

India Women vs Thailand Women: మహిళల ఆసియా కప్‌ 2026లో టీమ్‌ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. థాయ్‌లాండ్‌తో భారత్‌ తలపడనుంది. టోర్నీలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు కీలకం. మరోవైపు థాయ్‌లాండ్‌ కూడా బలమైన భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఎప్పుడు.. ఎక్కడ మ్యాచ్‌? భారత్‌, థాయ్‌లాండ్‌ మధ్య మహిళల టీ20 ఆసియా కప్‌ మ్యాచ్‌ ఆగస్టు 30న జరగనుంది. మ్యాచ్‌…

Read Full News
Watch: కింద చూస్తే 3500 అడుగుల లోయ.. పైకి చూస్తే ఆకాశం.. గంటపాటు గాలిలో నరకయాతన! | Maharashtra: A tourist dangling in mid air at Toranmal hill station, Nandurbar district , Rescue success

Watch: కింద చూస్తే 3500 అడుగుల లోయ.. పైకి చూస్తే ఆకాశం.. గంటపాటు గాలిలో నరకయాతన! | Maharashtra: A tourist dangling in mid air at Toranmal hill station, Nandurbar district , Rescue success

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్ తోరణ్‌మాళ్‌లో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. సీతాఖాయ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌పై ఓ పర్యాటకుడు గాల్లోనే చిక్కుకుపోయాడు. సుమారు 3,500 అడుగుల లోతైన లోయపై జిప్‌లైన్ ఆగిపోవడంతో అతడు దాదాపు గంటపాటు భయంతో విలవిలలాడాడు. సాహస వినోదంలో భాగంగా జిప్‌లైన్ ఎక్కిన పర్యాటకుడు మధ్యలోనే నిలిచిపోయాడు. కింద భారీ లోయ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటనను గమనించిన అక్కడి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు….

Read Full News
జీవితమంతా ముగ్గురు కుమార్తెల కోసమే.. చివరికి వీడియో కాల్‌లోనే తండ్రికి వీడ్కోలు..! | Haryana: Elder Man dies in Sonipat old age home, daughters watched father’s funeral on video call after pay Rs 5100

జీవితమంతా ముగ్గురు కుమార్తెల కోసమే.. చివరికి వీడియో కాల్‌లోనే తండ్రికి వీడ్కోలు..! | Haryana: Elder Man dies in Sonipat old age home, daughters watched father’s funeral on video call after pay Rs 5100

తన ముగ్గురు కుమార్తెలకు మంచి విద్య అందించి, జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బతికిన ఓ తండ్రి చివరికి ఒంటరిగా కన్నుమూశాడు. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆయన అంత్యక్రియలకు ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరు కూడా ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్న వారు వీడియో కాల్ ద్వారానే తమ తండ్రికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని సోనిపత్‌లో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్…

Read Full News

ఆగస్టు 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు..మీ రాశికి..? | Daily Horoscope August 26, 2026: Check Wednesday’s Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 26, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు అనేక విధాలుగా సహాయపడతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. మిథున రాశి వారు వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి,…

Read Full News
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం! | Mirabai chanu wins gold medal common wealth games 2026 glasgow

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం! | Mirabai chanu wins gold medal common wealth games 2026 glasgow

గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు మైమరపించే వార్త లభించింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా…

Read Full News
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్.. | Aadhaar Card Update: When and Why You Should Update Your Aadhaar Details

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్.. | Aadhaar Card Update: When and Why You Should Update Your Aadhaar Details

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేనిది మీరు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేరు. పాఠశాలలు, కళాశాలల నుండి బ్యాంకులు, కార్యాలయాల వరకు.. ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డులు అనేవి అవసరమవుతాయి. అయితే చాలామంది ఆధార్ కార్డులు తీసుకున్న తర్వాత వాటిని అప్‌డేట్ చేసుకోలేరు. అవసరమైనప్పుడు చేసుకోవచ్చులే అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దీని వల్ల మీరు అత్యంత వేగంగా సేవలు…

Read Full News
బెడిసికొట్టిన ‘సజీవ సమాధి’ స్టంట్‌.. తిట్టిపోస్టున్న జనాలు! ఏం జరిగిందంటే..

బెడిసికొట్టిన ‘సజీవ సమాధి’ స్టంట్‌.. తిట్టిపోస్టున్న జనాలు! ఏం జరిగిందంటే..

హర్యానా, జులై 30: హర్యానాలోని ఫరీదాబాద్‌లోని గౌంచి గ్రామానికి చెందిన దీపక్ తన కుటుంబంతో కలిసి గ్రామాల మధ్య తిరుగుతూ సర్కస్ ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించేవాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇలాంటి ప్రదర్శనల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో నుహ్ జిల్లా తౌరు ప్రాంతంలోని ఖోరీ గ్రామంలో ఖాళీ స్థలంలో సర్కస్‌ బృందం తాత్కాలికంగా మకాం వేశారు. వారం రోజులుగా దీపక్‌ ముందుగా సైక్లింగ్‌ సహా పలు విన్యాసాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. సర్కర్‌ చివరి రోజున…

Read Full News

గ్రీస్‌లో విషాదం: ఎయిర్ షోలో యుద్ధ విమానం కుప్పకూలి.. ఇద్దరు పైలట్లు మృతి! | Two Pilots Killed in Greece Tanagra Air Show Tragedy

వేలాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న ‘ఏథెన్స్ ఫ్లయింగ్ వీక్ 2026’ వైమానిక ప్రదర్శనలో ఎఫ్-4 ఫాంటమ్ (F-4 Phantom) యుద్ధ విమానం పాల్గొంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అతి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ జెట్ విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి కిందికి పడిపోవడం ప్రారంభమైంది. విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి నేలను ఢీకొట్టి పేలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అధికారులు అప్రమత్తమై ఎయిర్ షోను వెంటనే నిలిపివేసి …

Read Full News