Headlines

Saturn Transit: శని రేవతీ నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఉద్యోగం-ఆర్థికంగా శుభఫలితాలు! | Saturn Transit in Revati Nakshatra 2026: These 3 Zodiac Signs May See Career and Financial Gains

Saturn Transit in Revati Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ, న్యాయం, క్రమశిక్షణకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శని గ్రహం రాశి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. 2026 ఆగస్టు 20న శని దేవుడు రేవతీ నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో శని ప్రభావం మొత్తం 12 రాశులపై వివిధ రకాలుగా కనిపించే అవకాశం ఉంది….

Read Full News
Silver Import Crisis: వెండి దిగుమతులకు బ్రేక్.. భారత్‌లో సరఫరా సంక్షోభం.. మరింత పెరగనున్న వెండి ధరలు! | India silver imports fall new licensing rules supply crunch price premium

Silver Import Crisis: వెండి దిగుమతులకు బ్రేక్.. భారత్‌లో సరఫరా సంక్షోభం.. మరింత పెరగనున్న వెండి ధరలు! | India silver imports fall new licensing rules supply crunch price premium

Silver Import Crisis: భారత్‌లో వెండి మార్కెట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వెండి దిగుమతులపై కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు అమల్లోకి రావడంతో దేశీయ మార్కెట్లో వెండి సరఫరా భారీగా తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే భారత్‌లో వెండి ప్రీమియం (అదనపు ధర) గత ఆరు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. దిగుమతులు భారీగా తగ్గిన కారణం కేంద్ర ప్రభుత్వం మే నెల నుంచి వెండి దిగుమతులపై కఠిన…

Read Full News

మీరు ప్రతి గాయానికి పసుపు వాడుతున్నారా..? డాక్టర్లు చెబుతున్న నిజం తెలిస్తే.. | Can You Apply Turmeric to Every Wound? Know the Science and Safe Uses

భారతీయ ఇళ్లలో, ఎవరికైనా దెబ్బ తగిలినా లేదా కోత పడినా, మొదటగా పసుపును పూయమని సలహా ఇస్తారు. ఈ చికిత్సా పద్ధతి ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉంది. దాదాపు ప్రతి ఇంట్లోనూ దీనిని ఉపయోగిస్తారు. అయితే, అన్ని రకాల గాయాలకు పసుపు మేలు చేస్తుందనే నమ్మకం సరైనదేనా? గాయాలను మాన్పడంలో పసుపు నిజంగా ఎలా సహాయపడుతుందో, దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. పసుపు గాయాలను ఎలా మాన్పుతుంది?: పసుపులో కర్క్యుమిన్ అనే కీలకమైన…

Read Full News

ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్ బాస్ వరకు.. సుందర్ పిచాయ్ సక్సెస్ జర్నీ..

ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ విజయ ప్రస్థానం కోట్లాది మంది యువతకు ఆదర్శం. ఒకప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, నేడు దాదాపు రూ.10,500 కోట్లకు పైగా నికర ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బిలియనీర్ సీఈవోలలో ఒకరిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతం. పిచాయ్ సుందరరాజన్ 1972 జూన్ 10న తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆయన బాల్యమంతా చెన్నై అశోక్ నగర్‌లోని రెండు…

Read Full News
కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో సంచలనానికి వన్‌ప్లస్‌ రెడీ..! ట్రిపుల్‌ చిప్‌ సహా అదిరిపోయే ఫీచర్లు | OnePlus Company Set to Launch OnePlus 16 Smartphone Featuring Snapdragon 8 Elite Gen 6 Pro Processor!

కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో సంచలనానికి వన్‌ప్లస్‌ రెడీ..! ట్రిపుల్‌ చిప్‌ సహా అదిరిపోయే ఫీచర్లు | OnePlus Company Set to Launch OnePlus 16 Smartphone Featuring Snapdragon 8 Elite Gen 6 Pro Processor!

Oneplus 16. అధునాతన హంగులతో కూడిన కొత్త మోడళ్లను అందించడంలో పేరుగాంచిన వన్‌ప్లస్ సంస్థ త్వరలో వన్‌ప్లస్ 16 హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ టెక్ సంస్థ వన్‌ప్లస్ త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో…

Read Full News

ఓరీ దేవుడో..బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిస్తున్న ఈ ఘోర ప్రమాదాల గురించి తెలిస్తే.. | Can You Eat Bay Leaves? Here’s Why Experts Say No

అందుకే, సాంప్రదాయ పద్ధతిలో వంట చేసేటప్పుడు ఆకును వేసి, అది తన సువాసనను, నూనెలను ఆహారంలోకి విడుదల చేసిన తర్వాత, వడ్డించే ముందు ఆకును తీసి పక్కన పడేయడం ఉత్తమం. లేదంటే, బిర్యానీ ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కావాలనుకుంటే, దానిని ఎండబెట్టి మెత్తటి పొడిగా చేసి గరం మసాలాల్లో వాడుకోవచ్చు. ఈ రూపంలో తీసుకోవడం వల్ల పీచు సమస్య ఉండదు. సురక్షితంగా జీర్ణమవుతుంది.పైగా, ఈ బిర్యానీ ఆకు కూరలకు అద్భుతమైన ఫ్లేవర్‌ను ఇవ్వడంతో పాటు యాంటీఆక్సిడెంట్లను…

Read Full News

దోమల బెడదతో విసిగిపోయారా? ఇంట్లోనే ఈ సహజ చిట్కాలతో దోమలను తరిమేయండి! | Mosquito Control: Try These Natural Ways to Keep Mosquitoes Away at Home

Mosquito Control Tips Telugu: వర్షాకాలంలో దోమల బెడద మరింత పెరుగుతుంది. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచిన వెంటనే దోమలు లోపలికి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి కాటుతో దురద, చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా, కొన్ని దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది మస్కిటో కాయిల్స్, లిక్విడ్ రిపెల్లెంట్స్, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిపై పూర్తిగా ఆధారపడకుండా, దోమలను నియంత్రించేందుకు కొన్ని సహజ పద్ధతులను…

Read Full News

భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. దాగి ఉన్న ప్రమాదంపై శాస్త్రవేత్తల హెచ్చరిక | 219 glaciers across 71.7 sq km ” why scientists warn of looming danger in Uttarakhand

Uttarakhand: నేపాల్‌లో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం హిమాలయ ప్రాంతమంతటా ప్రమాద ఘంటికలు మోగించాయి. లక్షలాది లీటర్ల నీరు, శిథిలాలు అకస్మాత్తుగా పర్వత లోయల్లోకి ప్రవహించడం కేవలం నేపాల్‌కు మాత్రమే పరిమితమైన హెచ్చరిక కాదు. ఇది భారతదేశానికి కూడా ఒక పెద్ద ప్రమాద ఘంటిక. శాస్త్రవేత్తల ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్తవ్యస్తమైన వర్షపాత సరళి, అస్తవ్యస్తమైన మానవ నిర్మాణాలు హిమాలయ మంచును అస్థిరపరిచాయి. ఉత్తరాఖండ్‌లోని అలకనంద బేసిన్‌లో 219 వేలాడే హిమానీనదాలు ఉండటం ఈ…

Read Full News

విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాకే..! | Sanitizer ethanol misuse alcohol alternative vijayawada health risks

మద్యం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయం వెతుక్కోవడం సాధారణమే. కానీ, ఇప్పుడు కొందరు ఏకంగా చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లనే మద్యం మాదిరిగా వినియోగిస్తున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో ఇథనాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల దుర్వినియోగంపై తనిఖీలు చేపట్టగా.. భారీ స్థాయిలో వాటి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌ సమయంలో సులభంగా లభించేలా ఇచ్చిన లైసెన్స్‌ మినహాయింపే ఇప్పుడు దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తోందన్న అభిప్రాయంతో రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కేంద్రానికి లేఖ రాసింది. మద్యం బదులు…

Read Full News
సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!

సెకండ్ జనరేషన్ ట్రాకింగ్‌ డివైజ్‌ లాంచ్‌ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!

కీలక వస్తువులను సులభంగా వెతికి పట్టుకోవడానికి వీలుగా జియో సంస్థ సరికొత్త ట్యాగ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ టెక్‌ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న జియోట్యాగ్ సెకండ్ జనరేషన్ విశేషాలను తెలుసుకుందాం! వెతకడం సులభం.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి తమ కొత్త ట్రాకింగ్ డివైజ్ జియోట్యాగ్ సెకండ్ జనరేషన్‌ను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన జియోట్యాగ్‌కు కొనసాగింపుగా…

Read Full News