Headlines

Tirumala: తిరుమలలో రూమ్స్ పొందటం చాలా ఈజీ.. జస్ట్ అక్కడికి వెళితే చాలు.. మొబైల్ ద్వారానే బుకింగ్..

తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో…

Read Full News
Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగింపు.. దరఖాస్తు చేస్కోండి చాలు.. | Good News for AP Farmers: PM Fasal Bima Yojana Enrollment Deadline Extended Till August 15

Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగింపు.. దరఖాస్తు చేస్కోండి చాలు.. | Good News for AP Farmers: PM Fasal Bima Yojana Enrollment Deadline Extended Till August 15

ఏపీలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల పంటకు బీమా సౌకర్యం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు రైతులకు ఇచ్చిన గడువును కేంద్రం తాజాగా పొడిగించింది. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం రాష్ట్రంలోని రైతులందరికీ వర్తిస్తుంది. బ్యాంకులు రుణాలు తీసుకున్నవారితో పాటు తీసుకోనివారికి కూడా వర్తిస్తుంది. బీమా పథకంలో రైతులు చేరేందుకు గడువు…

Read Full News
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ | No Final Decision Yet on NEET UG 2027 CBT Mode, Centre Tells Supreme Court

NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ | No Final Decision Yet on NEET UG 2027 CBT Mode, Centre Tells Supreme Court

హైదరాబాద్, ఆగస్ట్ 6: NEET UG 2027 నుంచి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. NEET UG 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటన, పరీక్షా సంస్కరణలకు సంబంధించిన పిటిషన్ల విచారణకు ముందు కేంద్రం తన వైఖరిని కోర్టుకు వివరించింది. పరీక్ష విధానంలో మార్పులు చేయాలా వద్దా అనే…

Read Full News
CWG 2026 : అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత బాక్సర్ జంప్ | CWG 2026 Embarrassment Pakistani Boxer Qudratullah Goes Missing From Team Hotel in Glasgow

CWG 2026 : అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత బాక్సర్ జంప్ | CWG 2026 Embarrassment Pakistani Boxer Qudratullah Goes Missing From Team Hotel in Glasgow

CWG 2026 : గ్లాస్గోలో అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ క్రీడా రంగానికి మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర అవమానం ఎదురైంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ కుద్రతుల్లా టీమ్ హోటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పరారయ్యాడు. ఈ ఘటనతో పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (PBF) మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు ముగిసిన తర్వాత పాకిస్థాన్ అథ్లెట్లు విదేశీ భూభాగంలో పారిపోవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ప్రతి…

Read Full News

Central Government: ఇంటి నుంచే వ్యాపారం.. కేంద్రం నుంచి అద్బుత పథకం.. రూ.10 లక్షలు మీ సొంతం.. | PMFME Scheme: Get Up to 10 Lakh Subsidy to Start or Expand Your Food Business

మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? స్నాక్స్, స్వీట్స్, పాపడ్, పచ్చళ్లు, జ్యూస్‌లు లేదా ఇతర ఆహార పదార్థాలు అమ్మే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? మీకు ఆసక్తి ఉన్నా పెట్టుబడి కోసం నిధులు లేక ఆగపోయారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం మీ వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని(PMFME) అమలు చేస్తోంది. మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్…

Read Full News

పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. విద్యార్థితో అఫైర్! క్లాస్ రూమ్‌లోనే.. ఛీ.. ఛీ..

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళా టీచర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. 17 ఏళ్ల మైనర్ విద్యార్థితో అనుచిత సంబంధం పెట్టుకున్న కేసులో 37 ఏళ్ల హీథర్ మాష్‌బర్న్ స్మిత్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తైన తర్వాత మరో 15 ఏళ్ల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థితో పాఠశాలలోనే.. హీథర్ మాష్‌బర్న్ స్మిత్ ఫ్లోరిడాలోని పోర్ట్ షార్లెట్ హైస్కూల్‌లో…

Read Full News
మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు.. | 7 Most Dangerous Mountains in the World: Deadlier Than Mount Everest

మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు.. | 7 Most Dangerous Mountains in the World: Deadlier Than Mount Everest

సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అనగానే అందరికీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా వందలాది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, భౌగోళిక వ్యూహం, సాంకేతిక క్లిష్టత, మరణాల రేటు ప్రాతిపదికన చూస్తే.. ఎవరెస్ట్ కంటే అత్యంత భయంకరమైన, ప్రాణాంతకమైన పర్వతాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. వీటిని అధిరోహించడం అసాధారణమైన ధైర్యసాహసాలతో కూడుకున్న పని. నిజమైన ధైర్యం, అసాధారణ ప్రతిభ, భౌతిక సామర్థ్యం ఉన్నవారు మాత్రమే వీటిని చేరుకోవడానికి సాహసిస్తారు….

Read Full News

MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ ఆడతాడా? సన్నిహితుడి వద్ద మనసులో మాట బటయపెట్టిన మహీ | Ms dhoni ipl 2027 future impact player role badrinath statement

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2027లో ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ ఆయన బరిలోకి దిగితే ఏ పాత్రలో కనిపిస్తారనే అంశంపై మాజీ సహచరుడు ఎస్.బద్రీనాథ్ అత్యంత ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. 45 ఏళ్ల వయసులో మోకాలు గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్ నాటికి ఆయన…

Read Full News

అటుకుల పాయసం.. ఇలా చేస్తే తినే కొద్దీ తింటూనే ఉంటారు.. నోట్లోనే కరిగిపోయేంతలా | Atukula Payasam Recipe Make It This Way and Everyone Will Keep Asking for More So Soft It Melts in Your Mouth

అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల అటుకులు , అర లీటర్ పాలు , పావు కేజీ బెల్లం, 15 కిస్మిస్ లు, 15 జీడిపప్పులు, రెండు టీ స్పూన్స్ నెయ్యి , ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టీ స్పూన్స్ కొబ్బరి, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇవి కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

Read Full News
2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ.. | Dinesh Karthik Picks India’s Predicted Squad for 2027 ODI World Cup, Rohit Sharma, Virat Kohli and Bhuvneshwar Kumar Included

2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ.. | Dinesh Karthik Picks India’s Predicted Squad for 2027 ODI World Cup, Rohit Sharma, Virat Kohli and Bhuvneshwar Kumar Included

2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఇప్పటికే తన అంచనా భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లకు కూడా స్థానం కల్పించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మళ్లీ అవకాశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా గిల్.. సీనియర్లకు పూర్తి…

Read Full News