15 సార్లు బోర్లు వేసినా నీరు పడలేదు.. దీంతో ఈ రైతు ఏం చేశాడో తెలుసా..?
మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో నివాసం ఉంటున్న రైతు మార్తా రమేష్, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయనకు 13 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, నీటి వనరులు లేకపోవడంతో పంటల సాగు సవాలుగా మారింది. ఈ సవాలును అధిగమించడానికి రమేష్ అనేక ప్రయత్నాలు చేశారు, చివరికి అతని పట్టుదల విజయ తీరాలను చేర్చింది. నీటి కోసం అలుపెరగని పోరాటం మార్తా రమేష్ తన 13 ఎకరాల పొలానికి నీటిని…