Headlines
Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు! | Lion trying to eat vegetable for first time, funny reaction goes viral

Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు! | Lion trying to eat vegetable for first time, funny reaction goes viral

సింహం అంటేనే వేట.. మాంసాహారం.. అడవిలో తనదైన ఆధిపత్యం. అలాంటి సింహం తొలిసారి ఆకుకూర రుచి చూస్తే ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి సరదా సమాధానం చెబుతోంది. ఆకుకూరను తినగానే సింహం ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. వైరల్ వీడియోలో ఓ సింహం ఎంతో ఆసక్తిగా ఆహారం కోసం ఎదురు చూస్తోంది. మొదట చూస్తే అది తనకు ఇష్టమైన మాంసాహారం కోసం ఎదురుచూస్తున్నట్లే అనిపించింది. అయితే…

Read Full News
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్య రావు. ఇక జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా…

Read Full News

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ | Anand Deverakonda intresting comments about satyam sundaram movie

యువ నటుడు ఆనంద్ దేవరకొండ తన రాబోయే చిత్రం ఎపిక్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ఎంపికతో మొదలుపెట్టి, తన దృష్టిలో ఎపిక్ అంటే ఏంటి.?, తనను ప్రభావితం చేసిన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎపిక్ అనే పదం చాలా పవర్ఫుల్ అని, దానిని తమ సినిమా టైటిల్‌గా ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆనంద్ దేవరకొండ వివరించారు….

Read Full News

బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా..? ఈ అద్భుతమైన ఐడియాలతో టేస్టీగా రీయూజ్ చేయండి! | Don’t Throw Away Overripe Bananas! Turn Them into These Delicious Treats

సాధారణంగా ఇంట్లో అరటిపండ్లు తెచ్చిన కొన్ని రోజులకే వాటి తొక్కపై నల్లటి మచ్చలు రావడం ప్రారంభిస్తాయి. పండ్లు ఎక్కువగా పండిపోవడంతో చాలామంది అవి పాడైపోయాయని అనుకుని డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. కానీ, నిజానికి నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లు మరింత రుచిగా, తీపిగా ఉండటమే కాకుండా వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. ఇటువంటి పండ్లను వంటగదిలో పారేయకుండా ఎలా రీయూజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. బనానా బ్రెడ్, కేకులు : బాగా పండిన అరటిపండ్లు కేకులు, బ్రెడ్ తయారీకి…

Read Full News

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు.. | Fake Cherries Alert: How Vakkaya is Sold as Cherry and Food Safety Risks

సాధారణంగా చెర్రీ పండు ఎర్రటి రంగులో, చిన్న పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే రూపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వాక్కాయను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి.. చెర్రీని పోలిన రంగు, ఆకృతి వచ్చేలా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాక్కాయను ఉడకబెట్టి, అనంతరం దానికి ఎరుపు రంగు లేదా కోటింగ్ వేసి.. చెర్రీ మాదిరిగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బయటకు చూసినప్పుడు అసలు చెర్రీకి, ఇలా తయారు చేసిన పండుకు తేడా గుర్తించడం కష్టంగా ఉంటోందని వినియోగదారులు…

Read Full News
విజయవాడ స్పెషల్ కాల్చిన నాటు కోడి పులుసు.. పల్లెటూరి స్టైల్లో ఇలా దంచిన మసాలా వేస్తే అదిరిపోద్ది | Homemade natukodi pulusu Vijayawada Special Country Chicken Curry A Rustic Village Style Recipe with Freshly Ground Spices

విజయవాడ స్పెషల్ కాల్చిన నాటు కోడి పులుసు.. పల్లెటూరి స్టైల్లో ఇలా దంచిన మసాలా వేస్తే అదిరిపోద్ది | Homemade natukodi pulusu Vijayawada Special Country Chicken Curry A Rustic Village Style Recipe with Freshly Ground Spices

నాటు కోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు:ఒక కిలో నాటుకోడి మాంసం, నాలుగు ఉల్లిపాయలు, మూడు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ కారం , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

Read Full News
వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు | Ahmedabad’s Unique Restaurant Where Customers Dine Among 26 Tombs video tv9d – Viral Videos in Telugu

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు | Ahmedabad’s Unique Restaurant Where Customers Dine Among 26 Tombs video tv9d – Viral Videos in Telugu

అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న ‘న్యూ లక్కీ రెస్టారెంట్’ అత్యంత విలక్షణమైన ప్రదేశంగా పేరుపొందింది. బయటకు సాధారణ హోటల్‌లా కనిపించినా, లోపల కస్టమర్లు కూర్చునే టేబుళ్ల మధ్య ఏకంగా 26 సమాధులు ఉంటాయి. గత 75 ఏళ్లుగా నడుస్తున్న ఈ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. సుమారు 75 ఏళ్ల క్రితం కృష్ణన్ కుట్టీ అనే వ్యక్తి హోటల్ నిర్మాణం చేపట్టినప్పుడు ఇక్కడ 16వ శతాబ్దానికి చెందిన సూఫీ…

Read Full News

ముప్పుతిప్పలు పెట్టే ‘పైథాగరస్‌’ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక ఉన్న మేధావి ఎవరంటే..? | The Story of Pythagoras: The Greek Mathematician Who Changed the World of Numbers and Philosophy

పైథాగరస్‌ క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో గ్రీస్‌లోని అయోనియా ప్రాంతానికి చెందిన సామోస్‌ ద్వీపంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆయన తల్లి సామోస్‌కు చెందినవారని, తండ్రి నెసార్కస్‌ లెబనాన్‌లోని టైర్‌కు చెందిన వ్యాపారి అని భావిస్తారు. చిన్నతనం నుంచే పైథాగరస్‌కు జ్ఞానం, తత్వశాస్త్రం, గణితం, ప్రకృతి విషయాలపై ఆసక్తి ఉండేదని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం 530 ప్రాంతంలో గ్రీస్‌లో విద్యాభ్యాసం చేసిన అనంతరం పైథాగరస్‌ దక్షిణ ఇటలీలోని క్రోటోనా నగరానికి వెళ్లాడు. సామోస్‌లో పాలిక్రేట్స్‌ పాలన నచ్చక…

Read Full News

మెదడుకు నష్టం చేసే అలవాట్లు ఇవే.. రోజూ చేస్తున్నారేమో జాగ్రత్త!

ఆరోగ్యం విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు తిండి, నిద్ర, వ్యాయామం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ, మనకు తెలియకుండానే చేసే చిన్న తప్పులు , అలవాట్లు కూడా మెదడు పనితీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇవి పెద్దగా అనిపించకపోయినా.. కొన్ని అలవాట్లు అలాగే ఉంటే జ్ఞాపకశక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం :కొందరు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కనీసం వాళ్లు ఎవరితోనూ మాట్లాడను కూడా లేరు. ఇలా ఒంటరిగా ఉండటం…

Read Full News

Team India: ఇక మాకు ఏ టెన్షన్ లేదు.. రాసిపెట్టుకోండి.. అతనే మమ్మల్ని WTC ఫైనల్ చేరుస్తాడు..! | Shubman gill comments on india test victory over sri lanka

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి…

Read Full News