ఆ చార్య చాణక్యుడు, తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా నీటి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. అందులో బంధాలు, బంధుత్వాలు, డబ్బు, ఆర్థిక సమస్యలు, గెలుపు, ఓటమి, జీవితం ఇలా అనేక అంశాల గురించి పొందుపరిచారు.