శ్రావణ శుక్రవారం, రోజున భార్య భర్తలు కలిసి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం, భర్త తన భార్యకు పచ్చ రంగు గాజుల కొని, తొడగడం వలన భార్యకు అదృష్టం కలిసి వస్తుందంట. ఆమె జాతకంలో శుక్ర గ్రహం బలపడి, ఇంటిలో ఆనందం నెలకొంటుంది. ముఖ్యంగా సంపద పెరుగుతుంది. చేతినిండా డబ్బు చేరుతుందని చెబుతున్నారు పండితులు.