ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days
అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ పాఠశాలను ఎలుకలు భయపెడుతున్నాయి. ఎటు చూసినా ఎలుకల బెడదతో విద్యార్థినిలు హడలి పోతున్నారు. ఆ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు నిద్రించేందుకు ప్రత్యేక గదులు ఉన్నాయి. కానీ, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులకు ఎలుకలు బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలకలు కరిచాయి. ఖమ్మం…