Headlines

కోహ్లీ కొత్త టాటూ.. అర్థం ఏంటో తెలుసా? వైరల్ అవుతున్న డిజైన్‌ వెనుక.. | Virat Kohli New Tattoo Meaning: Mystery Design Goes Viral on Social Media

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి, మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ కొత్త టాటూ ఆయన కొనసాగిస్తున్న ఫుల్-స్లీవ్ టాటూ ప్రాజెక్ట్‌లో భాగం. అయితే ఈ…

Read Full News

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనీ.. భార్యను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు! అనాథలైన నలుగురు పిల్లలు

ధెంకనాల్, ఆగస్ట్‌ 30: గిరీష్, అతని భార్య శుక్రవారం సుభద్ర యోజన పథకం కింద జమ అయిన డబ్బులను తీసుకునేందుకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు చేసేందుకు తన భార్య వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని గిరీష్ అడిగినట్లు సమాచారం. అయితే ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గిరీష్ కర్రతో భార్యపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ…

Read Full News

యూనిఫామ్‌లో ఉంటే DGP.. బ్యాట్ పడితే MSD.. సెంచరీతో సత్తా చాటిన సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్‌లో మరోసారి తన సత్తా చాటారు. ఆయన పోలీస్ యూనిఫామ్‌లో ఉంటే డీజీపీగా డ్యూటీ చేస్తున్నారు. బ్యాట్ పడితే మాత్రం ఎంఎస్‌డీ (మహేంద్ర సింగ్ ధోని)‌లా అదరగొడుతున్నారు. పోలీస్ బాధ్యతలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన సెంచరీ సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన సీవీ ఆనంద్ 126 పరుగులతో…

Read Full News

పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. విద్యార్థితో అఫైర్! క్లాస్ రూమ్‌లోనే.. ఛీ.. ఛీ..

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళా టీచర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. 17 ఏళ్ల మైనర్ విద్యార్థితో అనుచిత సంబంధం పెట్టుకున్న కేసులో 37 ఏళ్ల హీథర్ మాష్‌బర్న్ స్మిత్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తైన తర్వాత మరో 15 ఏళ్ల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థితో పాఠశాలలోనే.. హీథర్ మాష్‌బర్న్ స్మిత్ ఫ్లోరిడాలోని పోర్ట్ షార్లెట్ హైస్కూల్‌లో…

Read Full News

వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Buttermilk During Monsoon: Know the Facts Before You Drink It

మజ్జిగలో నీరు, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పులియబెట్టిన పాల ఉత్పత్తులతో తయారయ్యే మజ్జిగలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉండవచ్చు. ఇవి పేగుల ఆరోగ్యానికి తోడ్పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో మజ్జిగ జీర్ణక్రియకు సహాయపడుతుందా? సరైన విధంగా తయారు చేసుకుని, శరీరానికి సరిపడే పరిమాణంలో మజ్జిగ తీసుకుంటే కొంతమందికి జీర్ణక్రియకు సహాయపడవచ్చు. పులియబెట్టిన పాల ఉత్పత్తుల్లో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు మద్దతు ఇవ్వవచ్చు. దీంతో కొంతమందిలో జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపులో…

Read Full News

దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి! | Worried About Financial Problems? Worship Lord Shiva With Jilledu Flowers This Way

Jilledu Flowers for Shiva Worship Telugu: సాధారణంగా శివుడిని శ్మశానవాసిగా భావిస్తూ, ఐశ్వర్యం కోరుకునేవారు శివారాధనకు దూరంగా ఉండాలనే ఒక అపోహ సమాజంలో కనిపిస్తుంది. అయితే ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇది నిజం కాదు. ‘శివం’ అంటే శుభం, మంగళం, ఐశ్వర్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో శుభాలు, సానుకూలత, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. పూర్వజన్మ కర్మఫలంగా కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, దారిద్ర్య బాధలను ఎదుర్కొంటారని…

Read Full News

టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్‌ కాల్ చేయండి | Tele MANAS Telangana: Free Mental Health Counselling Available Through 14416

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా, గోప్యంగా కౌన్సెలింగ్ అందించేందుకు టెలీ-మానస్ (Tele-MANAS) సేవలు కీలకంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ టెలీ-మెంటల్ హెల్త్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఫోన్‌ ద్వారా మానసిక ఆరోగ్య సహాయం పొందే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడేందుకు చాలామంది ఇప్పటికీ సంకోచిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం అందిస్తున్న Tele-MANAS సేవలు ఎంతో…

Read Full News

నేపాల్‌‌లో ప్రళయ తాండవం.. తృటిలో తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు

నేపాల్‌లో సంభవించిన తీవ్ర ప్రకృతి విపత్తు నుంచి డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి, ఆయన సతీమణి సురక్షితంగా బయటపడ్డారు. కైలాస్‌ మానస సరోవర యాత్రను పూర్తి చేసుకుని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న వారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేపాల్‌లో తాము ప్రత్యక్షంగా చూసిన విపత్తు పరిస్థితులను సతీష్‌రెడ్డి వివరించారు. ఎమ్మెస్‌ రామారావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి సుమారు 31 మంది సభ్యులతో కైలాస్‌…

Read Full News

UPI Payments: యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..? ఈ సందర్భాల్లో సాధ్యమే.. ఎలా అంటే..? | UPI Transaction Limit: Know How Much Money You Can Send in a Day and When 5 Lakh Is Allowed

ప్రస్తుత కాలంలో యూపీఐను దేశంలో ఎక్కువమంది వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నవారి ఫోన్లలో ఏదోక యూపీఐ యాప్ అనేది ఉంటుంది. యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయడం, నగదు స్వీకరించడం, యుటిలిటీ బిల్లులు పే చేయడం లాంటి లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో యూపీఐ అనేది బాగా పాపులర్ అయింది. రోజూ రికార్డ్ స్థాయిలో దీని ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపించవచ్చనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా ఒక…

Read Full News

కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు వేగంగా డ్రోన్లతో వైద్య సేవలు | Drone Medical Services Transform Healthcare in Alluri Sitharama Raju District

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జనవరి 2026లో ప్రారంభమైన డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 24,500 మందికిపైగా రోగులకు సేవలు అందాయి. నాలుగు డ్రోన్లు 1,800కుపైగా ట్రిప్పులు పూర్తి చేసి 71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాయి. వైద్య పరీక్షల నమూనాలు, మందులు, వ్యాక్సిన్లు, పరీక్షల నివేదికలను వేగంగా తరలించడంతో గిరిజనులకు సమయం, దూరం, ఖర్చు ఆదా అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటేనే కొండలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గిరిజన ఆవాసాలు. కొన్ని ప్రాంతాలకు…

Read Full News