Headlines

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు | CM Chandrababu to Launch Krishna Water Supply Through Feeder Canal on Monday

వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు….

Read Full News

Srikanth : శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ? పెళ్లికి మధ్య వర్తిత్వం చేసింది ఎవరంటే.. | Did you know Srikanth niece is the wife of that Tollywood Top hero, He Is Gopichand

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిలలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. అప్పట్లో ప్రేమకథ చిత్రాలతోపాటు తన హెయిర్ స్టై్ల్ తోనూ చాలా ఫేమస్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన ఆయన ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా కనిపిస్తున్నారు. అలాగే విలన్ పాత్రలలోనూ తనదైన అదరగొట్టేస్తున్నారు. ఇదెలా ఉంటే.. శ్రీకాంత్ తన వ్యక్తిగత జీవితం గురించి అంతగా మాట్లాడరు. తన పర్సనల్ లైఫ్, కుటుంబం గురించి ఎక్కడా…

Read Full News

Modi Mann Ki Baat: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు | Pm modi mann ki baat 137 innovative ideas history learning

PM Modi Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన 137వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశంలోని యువత, ప్రజలు చేస్తున్న వినూత్న ప్రయత్నాలను ప్రస్తావించారు. సాంకేతికతను ఉపయోగించుకుని చరిత్రను ఆసక్తికరంగా నేర్చుకునేలా రూపొందించిన ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆయన ప్రశంసించారు. అలాగే మాదకద్రవ్యాల రహిత భారత్, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై కూడా మాట్లాడారు. ఇది కూడా చదవండి: House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9…

Read Full News

House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే! | Which is safe in house wiring? Here are the differences between Copper and Aluminium wires

Copper vs Aluminium Wires: ఈ రోజుల్లో ప్రజలు కేవలం ఒక సాధారణ ఇల్లు కాకుండా, ఒక స్మార్ట్ హోమ్ నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం దృఢమైన ఇటుకలు, ఉత్తమమైన స్టీల్ లేదా అందమైన రంగులు, ఇంటీరియర్‌ల వంటి వాటిపై శ్రద్ధ పెడుతున్నారు. అయితే, గోడల వెనుక దాగి ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్‌పై చాలా తక్కువ మంది మాత్రమే అంతగా శ్రద్ధ పెడతారు. నిజానికి ఇంట్లో వైరింగ్ కోసం తప్పుడు వైర్లను ఉపయోగిస్తే, అది ఖరీదైన స్మార్ట్ గాడ్జెట్‌లు…

Read Full News

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ ఎంట్రీ.. 15 ఏళ్లకే బుడ్డోడి రికార్డ్..! | Ishan kishan injury vaibhav sooryavanshi captain east zone duleep trophy 2026

Vaibhav Sooryavanshi Captain: 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో ఈస్ట్‌ జోన్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి వచ్చింది. అసలు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో వైభవ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. దీంతో అత్యున్నత దేశవాళీ స్థాయిలో తొలిసారి కెప్టెన్సీ అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌కు ఏమైంది? సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ…

Read Full News

తీరని దుఃఖం.. చెరువులో మునిగిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి ముగ్గురు మహిళలు దుర్మరణం! | Rajasthan Drowning Tragedy: Boy and 3 Women Die in Pond Rescue Attempt in Dholpur

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరమథుర ప్రాంతంలోని ఆంగై పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోధ్-బిర్జా గ్రామం సమీపంలో చెరువులో మునిగి ముగ్గురు మహిళలు, ఒక బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోల్‌పూర్‌లోని మొరోలీ గ్రామానికి చెందిన కొందరు మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి బిర్జా…

Read Full News

Andhra Pradesh: వాళ్లు బతికే ఉన్నారు.. నేపాల్‌ వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. | They Are Still Alive!”: What the Families of Nepal Flood Victims Said

Andhra Pradesh: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో గల్లంతైనట్లు ప్రచారం జరిగిన పార్వతీపురానికి చెందిన సాహు కుటుంబం పై కొంత ఊరట కలిగించే సమాచారం కుటుంబసభ్యులు వెల్లడించారు. పార్వతీపురం పట్టణం పండా వీధికి చెందిన సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు వరదల్లో కొట్టుకుపోలేదని, ప్రమాదం సంభవించడానికి ముందే వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంతోష్ కుమార్ సాహు…

Read Full News

తెల్లవారుజామున కారు బీభత్సం.. మార్నింగ్ వాకర్‌ను బలిగొన్న ఇన్నోవా! | Maharashtra: Senior citizen on morning walk killed after speeding SUV hit in Nagpur

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని జపనీస్ గార్డెన్ రోడ్డులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వృద్ధుడిని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో ఇన్నోవా కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం కారులో ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. పోలీసులు అక్కడికి…

Read Full News

పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. అసలు నిజాలు తెలిస్తే.. | How Many Peanuts Should You Eat Dail, Expert Advice on Nutrition, Weight and Digestion

మన దేశంలో అత్యంత చవకగా లభించే పోషకాహారాలలో పల్లీలు మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో ఉండే అపారమైన పోషక విలువల కారణంగా వీటిని పేదవాడి బాదం అని పిలుస్తారు. ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-ఇ, మెగ్నీషియం, ఫోలేట్, రాగి వంటి పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. అయితే వీటిని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, మితిమీరి తింటే అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ హేమ స్పష్టం…

Read Full News

గల్లి గల్లీకో చరిత్ర.. రాతిగుట్టలపై రాచనగరం! ఇక్కడ అడుగుపెడితే ఇలాంటి వింతలు ఎన్నో! | Nirmal History: Explore Telangana’s Ancient Forts, Khillagutta, Unique Street Names

ఆ ప్రాంతం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు.. కాలగర్భంలో చెక్కిన ఒక జ్ఞాపకగాథ..! సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతి గుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో.. ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది. అక్కడ అడుగు అడుగుకో చరిత్ర.. గుట్ట గుట్టకో కథ. వీధివీధికో ప్రాముఖ్యత. ఏడు వారాలతో వెలిసిన ప్రాంతం.. కాకతీయుల నుండి వెలమ ప్రభువుల దాక.. స్వరాష్ట్ర ఏర్పాటుతో జిల్లా కేంద్రంగా ఎదిగిన పట్టణం. అదే నిర్మల్ జిల్లా…..

Read Full News