రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి విమర్శలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ | Kishan Reddy Slams Rahul Gandhi Over Lok Sabha Remarks, Demands Unconditional Apology
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ పలుమార్లు ‘ఇడియట్’ వంటి పదాన్ని ఉపయోగించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఇటీవలి విద్యార్థుల ఆందోళనలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆధారరహిత విమర్శలు…