Headlines
New Rules: ఆగస్ట్ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్.. పూర్తిగా మారనున్న ఈ నిబంధనలు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే.. | Major Financial Changes from August 1: Tatkal Booking, LPG Prices, Banking Rules and More

New Rules: ఆగస్ట్ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్.. పూర్తిగా మారనున్న ఈ నిబంధనలు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే.. | Major Financial Changes from August 1: Tatkal Booking, LPG Prices, Banking Rules and More

కొత్త నెల వస్తుందంటే చాలు.. దేశవ్యాప్తంగా అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ నిబంధనలు, క్రెడిట్ కార్డుల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల రాబోతుంది. దీంతో అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రజల నెలవారీ బడ్జెట్‌లు, పొదుపు పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఇతర అవసరమైన ఖర్చులపై నేరుగా ప్రభావం చూపవచ్చు.

Read Full News
IPL Brand Value: 20+ బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా ఐపీఎల్.. ప్రపంచ క్రీడా రంగంలోనే తోపు.. | Ipl business value 2026 rcb 300 million brand houlihan lokey report

IPL Brand Value: 20+ బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా ఐపీఎల్.. ప్రపంచ క్రీడా రంగంలోనే తోపు.. | Ipl business value 2026 rcb 300 million brand houlihan lokey report

IPL Brand Value 2026: క్రికెట్ పండుగ అంటేనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 17 ఏళ్ల కిందట మొదలైన ఈ లీగ్ ఇప్పుడు ప్రపంచ క్రీడా ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా టోర్నీల్లో ఒకటిగా నిలిచిన ఐపీఎల్, వ్యాపార విలువలో 20 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. రూ. లక్ష కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. ఐపీఎల్ కేవలం రెండు నెలల క్రికెట్ వినోదం మాత్రమే కాదు, అదొక లాభదాయకమైన…

Read Full News
ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే చాలు.. 100 ఏళ్ళు బలం.. కొండను పిండి చేసే శక్తి

ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే చాలు.. 100 ఏళ్ళు బలం.. కొండను పిండి చేసే శక్తి

వానలు రోజు రోజుకు విపరీతంగా పడుతున్నాయి. ఇక ఈ టైమ్ లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ పాయసం రెసిపీ బెస్ట్ ఇది మీరు ఫుడ్ లో తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది. అంతకముందు కాలంలో పెద్దలు ఇదే తిన్నారు. ఈ తీపి వంటకం తింటే ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే 100 ఏళ్ళు బలంతో పటు రోజంతా ఇది శక్తిని ఇస్తుంది పాత కాలపు పూల్ మఖానా పాయసానికి కావలసిన పదార్థాలు: అర…

Read Full News
Monsoon Mushroom Alert: వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Monsoon Mushroom Alert: వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలంలో లభించే అన్ని రకాల పుట్టగొడుగులు తినడానికి సురక్షితమైనవి కావు. కొన్ని విషపూరితమైన పుట్టగొడుగులను పొరపాటున తింటే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కావడం లేదా కాలేయం దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరి ఈ వర్షాకాలంలో పుట్టగొడుగులను తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. అడవి పుట్టగొడుగులకు వీలైనంత దూరంగా ఉండండి వర్షం పడిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో, పొలాల్లో లేదా అడవుల్లో…

Read Full News
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్‌కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే..? | Vaibhav sooryavanshi east zone vice captain ishan kishan duleep trophy 2026

వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్‌కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే..? | Vaibhav sooryavanshi east zone vice captain ishan kishan duleep trophy 2026

Vaibhav Sooryavanshi East Zone Vice Captain: భారత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ కోసం ఈస్ట్ జోన్ (తూర్పు మండలం) బలమైన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనుండగా.. ఇటీవల జింబాబ్వే టూర్‌లో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అనూహ్యంగా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్…

Read Full News
Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

క, కే- ర్యాంప్ వంటి సూపర్ హిట్స్ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. కలర్ ఫొటో, బేబీ సినిమాలతో జాతీయ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన ప్లే అందించారు. జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి…

Read Full News
వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained

వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained

భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ హైస్పీడ్‌ రైళ్లలో ఒకటైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ-హిమాచల్‌ ప్రదేశ్‌ మార్గంలోని వందే భారత్‌కు నంగల్‌ డ్యామ్‌ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా హాల్ట్‌ ఏర్పాటు చేయడం, అలాగే ముంబై-నాందేడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ (OHE) లోపం కారణంగా ఆలస్యం కావడం వంటి అంశాలు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో వందే భారత్‌ రైలును నడిపించే లోకో పైలట్లు ఎవరు? వారికి ఎలా…

Read Full News
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు.. | NTR Bharosa Pension Date Changed Andhra Pradesh Advances Pension Distribution in 6 Districts Ahead of PM Modis Visit

NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు.. | NTR Bharosa Pension Date Changed Andhra Pradesh Advances Pension Distribution in 6 Districts Ahead of PM Modis Visit

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.

Read Full News
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?

చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?

ఇక ఈ దృష్టి దోషం అనేది గత కొంత కాలం నుంచి వస్తూ ఉంది. పూర్వీకులు కూడా దీని నుంచి బయటపడటానికి కొన్ని కొన్ని నియమాలు అనుసరిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు దృష్టి దోషానికి ఎక్కువగా గురి అవుతారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. సింహ రాశి : సింహ రాశి వారికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీరికి ప్రతిభ కూడా చాలా…

Read Full News
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

చేతిలో ఉండే అనేక రేఖల్లో వి ఆకారం రేఖ కూడా ఒకటి. దీనిని విష్ణు రేఖ అని కూడా అంటారు. అయితే కొంత మంది అరచేతిల్లో విష్ణు రేఖ కూడా ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉంటుందో, వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు ఆశీస్సులు కలిగి వీరికి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట. ఎవరి చేతిలో అయితే విష్ణు రేఖ ఉంటుందో, వారి జీవితం మొదటి నుంచే…

Read Full News