Headlines

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. మరో వారం రోజుల టైమ్.. నో టెన్షన్.. | LPG Gas E KYC Deadline Extended To September 7: Gives Big Relief To Consumers

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. గ్యాస్ ఈకేవైసీ గడువును సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. మరో వారం రోజుల పాటు సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీలోకా అందరూ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 31తో డెడ్ లైన్ ముగియంతో గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీల నుంచి గడువు పొడిగింపుపై…

Read Full News

Hyderabad: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే.. | Ganesh Festival: Attapur Police Step Up Vigil, Issue Strict Warning to Rowdy Sheeters

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అత్తాపూర్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 72 మంది రౌడీ షీటర్లు ఉండగా వీరిలో దాదాపు 45 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో…

Read Full News

IND vs AFG: పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది.. బీసీసీఐ ప్లాన్ వెనుక సీక్రెట్ ఇదే | ind vs afg t20i series india squad dropped 8 players senior players return

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్‌ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ…

Read Full News

Andhra Pradesh: ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం.. ఇదే చివరి ఛాన్స్.. మిస్సయితే మీ ఓటు గల్లంతే..

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఈసీ మరోసారి గడువులు మార్చింది. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా.. అనర్హుల పేర్లను తొలగించేలా చేపట్టిన SIR ప్రక్రియలో క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు మరింత సమయం ఇచ్చింది. ఏపీ సీఈవో విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 14న SIRకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర…

Read Full News

బీజేపీ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి | Union Minister Kishan Reddy strongly condemned the house arrest of Telangana BJP Leaders

బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపేందుకు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంటుందని, కానీ తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, వైఫల్యాలను ప్రశ్నించినందుకు, జవాబుదారీతనం కోరినందుకు ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తున్నారంటూ కేంద్ర మంత్రి మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి నల్గొండకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ బీజేపీ నాయకులను గృహ…

Read Full News

₹10 లక్షల అప్పును 24 నెలల్లో ఎలా తీర్చాలి ?? మధ్యతరగతి కుటుంబాల కోసం పక్క ప్రణాళిక

అప్పుల చిట్టా – లెక్కలు రాయడం: అప్పుల విముక్తికి మొదటి అడుగు వాస్తవాన్ని అంగీకరించడం. ఎవరి దగ్గర ఎంత అప్పు ఉంది, వడ్డీ రేటు ఎంత, నెలవారీ ఈఎంఐ ఎంత అనే పూర్తి వివరాలను ఒక డైరీలో స్పష్టంగా రాసుకోవాలి. కేవలం క్రెడిట్ కార్డు 'మినిమమ్ డ్యూ' చెల్లించడం వల్ల అప్పు తగ్గదు, అది వడ్డీ ఉచ్చు మాత్రమేనని గ్రహించాలి. కఠినమైన 4 సూత్రాలు: మొదటిది కొత్త అప్పులు అస్సలు చేయకూడదు. రెండోవది EMI ఆధారిత కొత్త…

Read Full News

Andhra Pradesh: ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ శుభవార్త.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నిరంతర సేవలు.. ఇకపై ఎప్పుడైనా..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం సూపర్ న్యూస్ అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగవంతంగా అందుతున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకొవచ్చు. ఏ పని కావాలన్నా సరే సమీపంలోని ఈ కార్యాలయానికి వెళితే సులువుగా పూర్తవుతుంది. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, మార్పుల చేసుకోవాలన్నా, సర్టిఫికేట్లు పొందాలన్నా.. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సేవ అయినా ఇక్కడ…

Read Full News

Hyderabad: షార్ట్ ఫిలిం నటి కేసులో బిగ్ ట్విస్ట్.. బెయిల్‌పై వచ్చిన నిందితుడు ఊహించని విధంగా.. | Accused Mahesh in Amulya Sri Case Found Dead in Singareni Colony, Hyderabad

హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితం కలకలం రేపిన షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసు మరో అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 19 ఏళ్ల యువకుడు మేఘావత్ నారాయణ అలియాస్ మహేష్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సింగరేణి కాలనీకి చెందిన…

Read Full News

శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులివే.. అందులో మీ రాశి ఉందా?

మేష రాశి : మేష రాశి వారిపై ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. అందువలన వీరికి అన్ని విధాలుగా ఇది చాలా మంచి సమయం. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికంగా, అన్ని విధాలుగా వీరికి చాలా…

Read Full News

కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు.. తట్టాబుట్ట సర్దుకుని తరలిన ప్రజలు | Veligonda Project Villages Submerged as Krishna Waters Enter Nallamala Sagar, Displaced Families Bid Emotional Farewell

కొండ, కోనలతో అలరారే అందమైన ఊళ్ళు, చుట్టూ పంట పొలాలు, ఉన్నంతలో కళకళలాడే లోగిళ్ళు, శ్రమైక సౌందర్యం ఉట్టిపడే చిరునవ్వు మోములు.. స్వయం సంవృద్దితో అభివృద్ది బాటలో పయనిస్తున్న గ్రామాలు.. పల్లె జీవనంలో ఇంతకన్నా ఇంకేం కావాలి. అనుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ నల్లమల అడవి పుత్రుల జీవితాల్లోకి వెలిగొండ కోసం త్యాగాలు చేయాల్సిన తరుణం వచ్చింది. జనం కోసం, అభివృద్ది కోసం పుట్టిన ఊరిని, కట్టుకున్న ఇళ్ళను వదిలి ఊరు ఊరంతా తరలివెళ్ళారు. ఎవరికోసమో…

Read Full News