Headlines

పోలవరం ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినా ఆగని చిన్నారుల మరణాలు! | Polavaram Chintoor Agency: Mystery Deaths of 3 Children Spark Panic in Gollaguppa

చింతూరు ఏజెన్సీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చిన్నారుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో, ఈ గ్రామంలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. గొల్లగుప్ప గ్రామంలో అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు…

Read Full News

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read Full News

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్.. ఇదెవ్వరూ ఊహించలేదుగా | Mahesh Babu’s son Gautam Ghattamaneni rates Yash’s Toxic 0.5 stars online, Details Inside

కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన సినిమా ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలు తప్పితే ఆకట్టుకునే కంటెంట్ లేదని రివ్యూయర్లు తేల్చేశారు. దీంతో మొదటి…

Read Full News

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు! ప్రభుత్వ హెచ్చరిక | Eating Floodwater Fish Could Be Risky: Bihar Govt Issues Advisory

పట్నా, సెప్టెంబర్‌ 1: బీహార్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్న వేళ కొత్త ఆందోళన మొదలైంది. నేపాల్‌ నుంచి వరద నీటితో పాటు కొన్ని ప్రాంతాలకు అసాధారణంగా భారీ చేపలు కొట్టుకొచ్చినట్లు సమాచారం. ఇలాంటి చేపలను తిన్న తర్వాత కొందరు అనారోగ్యానికి గురైనట్లు కూడా వార్తలు రావడంతో బీహార్‌ డెయిరీ, ఫిషరీస్‌ అండ్‌ యానిమల్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఫిషరీస్‌ డివిజన్‌ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరద నీటిలో పట్టిన…

Read Full News

టెక్నో స్పార్క్‌ గో3 ప్రో ఫీచర్లు తెలిస్తే కొనేయాల్సిందే అంటారు.. అంత స్పెషాలిటీ ఏంటంటే | Tecno Spark Go 3 Pro Budget Smartphone Launched in India Featuring 120Hz Display and AI Noise Cancellation!

ఆధునిక జీవనశైలికి తగినట్లుగా రోజువారీ అవసరాలను తీర్చేందుకు టెక్నో సంస్థ స్పార్క్ గో 3 ప్రో పేరుతో శక్తివంతమైన హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. రద్దీ ప్రాంతాల్లోనూ స్పష్టమైన కాల్స్ అనుభూతిని అందించే ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. స్టోరేజ్ ఆప్షన్లు టెక్నో స్పార్క్ గో 3 ప్రో రెండు విభిన్న స్టోరేజ్…

Read Full News

Gold Price: అబ్బా సాయిరాం.. ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

బంగారం కొనే వారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్న బంగారం ధరలకు సడెన్ బ్రేక్ పడింది. రెండ్రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఒకనానొక సమయంలో రికార్డు స్థాయి. రూ.1.60లక్షలకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. మంగళవారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.2వేలకుపైగా దిగొచ్చాయి. ఈ భారీ హెచ్చు తగ్గుల తర్వాత దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర…

Read Full News

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం

దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలిశాయని పురాణాల్లో తెలిపారు. ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాల్లో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడిని వదించిన తర్వత.. ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవతలు, ప్రహ్లాదున్ని స్వామిని శాంత పరచడం నీవల్లే అవుతుందని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కద్రి ప్రదేశంలో స్వామిని…

Read Full News

Andhra Pradesh: ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..? | CM Chandrababu Big Announcement: Free Bus Travel For Women In AC Buses Soon

ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత జర్నీ మహిళలకు అమలు చేస్తున్నారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయడం లేదు. ఐదు కేటగిరీల బస్సుల్లో…

Read Full News

యాపిల్ ఫోన్ లవర్స్‌కి షాక్! మిని సిరీస్ ఫోన్లపై షాకింగ్ నిర్ణయం తీసుకున్న టెక్​ దిగ్గజం | Why Apple Discontinued the iPhone Mini Series Due to Low Sales and Market Shift Toward Larger Screens!

ఆధునిక కాలంలో పెద్ద స్క్రీన్‌లు కలిగిన మొబైల్స్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో యాపిల్ సంస్థ తన ప్రఖ్యాత ఐఫోన్ మిని సిరీస్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. వినూత్న హంగులతో, చిన్న సైజులో రూపుదిద్దుకున్న ఈ మోడల్స్ వాణిజ్యపరంగా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా టెక్ దిగ్గజాలు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. చిన్న ఫోన్లకు తగ్గిన డిమాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పెద్ద డిస్‌ప్లేల వైపు వినియోగదారుల ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది….

Read Full News

సరికొత్త డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే | Hisense Launches A10 and A10 Ultra E Ink Smartphones Featuring Detachable Color Secondary Screens!

కంటి చూపును కాపాడుకుంటూనే డిజిటల్ కంటెంట్‌ను ఆస్వాదించేలా హైసెన్స్ సంస్థ ఏ10, ఏ10 అల్ట్రా పేరుతో రెండు విభిన్న హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వెనుక భాగంలో అమర్చుకునే అదనపు కలర్ స్క్రీన్‌తో వస్తున్న ఈ మొబైల్స్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఆధునిక రీడింగ్ అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హైసెన్స్ సంస్థ తన కొత్త ఏ10, ఏ10 అల్ట్రా మోడళ్లను చైనాలో అందుబాటులోకి తీసుకువచ్చింది….

Read Full News