Headlines

OTT Movie: ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. కేరళలో నిజంగా జరిగిన స్టోరీ | Must Watch Malayalam Horror Thriller Movie Based On True Events Sumathi Valavu Is Now Streaming On ZEE5 OTT

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ…

Read Full News

క్రికెట్ హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆ బాల్ ఆడిన మొగోడు ఎవడో తెలుసా? | Who Faced Shoaib Akhtar’s 161.3 KPH Fastest Ball in 2003 World Cup Match

క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. అతని రన్‌అప్‌కి, అతని బౌలింగ్‌కు భయపడే బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఇప్పటికీ అక్తర్ పేరు క్రికెట్‌లో చెక్కు చెదరకుండా ఉంది. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి చరిత్ర సృష్టించాడు. గంటకు 100.23 మైళ్ల…

Read Full News

మతిపోగొట్టే ఫీచర్లతో బడ్జెట్‌లో కార్బన్​ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్‌.. ప్రాసెసర్ గురించి తెలిస్తే షాక్‌

ఆధునిక బడ్జెట్ సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులు సృష్టించేందుకు వస్తున్న కార్బన్ జెన్‌జ్ ప్రో మొబైల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వినూత్న హంగులతో, ఆకర్షణీయమైన హార్డ్‌వేర్‌తో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మళ్లీ పుంజుకోవడానికి సిద్ధమవుతున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. కార్బన్ జెన్‌జ్ ప్రో విశేషాలు గీక్‌బెంచ్‌లో కనిపించిన వివరాల ప్రకారం కార్బన్ జెన్‌జ్ ప్రో సింగిల్ కోర్ టెస్ట్‌లో 422 వరకు, మల్టీకోర్ టెస్ట్‌లో…

Read Full News

Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్.. అకౌంట్లోకి నేరుగా రూ.15 వేలు.. ముహూర్తం ఫిక్స్.. | Thalliki Vandanam Funds: AP Government To Credit Pending Dues & New Students’ Payments In 3 Days

తల్లికి వందనం నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. గతంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయగా.. కొంతమందికి అందలేదు. డబ్బులు పడనివారికి సమస్యను పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. దీంతో ఆగిపోయినవారికి ఇప్పుడు జమ చేయనున్నారు. మరో మూడు రోజుల్లో వీరి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేయనుంది. వీరికే కాకుండా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా ఆర్ధిక సాయం అందించనున్నారు. మొత్తం సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల…

Read Full News

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం | Chittoor Wild Elephant Death: Pawan Kalyan Demands Report on Low Hanging Power Cables

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె తీవ్ర విషాదం వెలుగు చూసింది. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఓ మామిడి తోటలో మగ ఏనుగు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఏనుగు మృతి చెందిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే విద్యుత్‌ షాక్‌ కారణంగానే ఏనుగు మృతి చెంది ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మామిడి తోటలోని బోర్‌వెల్‌ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్‌…

Read Full News

Mirzapur The Movie: ‘మిర్జాపూర్‌’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు: దివ్యేందు శర్మ | Actor Divyenndu Sharma And Others Speech At Mirzapur The Movie Press Meet In Hyderabad

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘మిర్జాపూర్‌ ది మూవీ’. టాప్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. ‘మిర్జాపూర్‌ ది మూవీ’ సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్‌ ది మూవీ’ చిత్ర…

Read Full News

Singer Badshah: పెళ్లయిన 5 నెలలకే ‘సాహో’ సింగర్ విడాకులు.. భరణంగా భార్యకు ఎన్ని కోట్లు ఇచ్చాడంటే? | Bollywood singer Badshah and Isha Rikhi have announced their divorce just five months after marriage

బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రాఖీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా రహస్యంగా.. అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు నెలలకే విడాకులు తీసుకుని విడిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ బాద్షా ఇషాకు భరణంగా ఎంత…

Read Full News

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. | NPS New Rules From October 1: 200 Charge Introduced, Investment Options To Be Reclassified

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్‌ఏన్‌పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున…

Read Full News

పోలవరం ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినా ఆగని చిన్నారుల మరణాలు! | Polavaram Chintoor Agency: Mystery Deaths of 3 Children Spark Panic in Gollaguppa

చింతూరు ఏజెన్సీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చిన్నారుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో, ఈ గ్రామంలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. గొల్లగుప్ప గ్రామంలో అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు…

Read Full News

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read Full News