Headlines

వివాదం మార్చిన కెరీర్.. క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా? | Zimbabwe Cricketer Travis Friend Makes Career Shift to Qatar Airways Captain

Cricketer Turned Pilot: మైదానంలో బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఓ మాజీ క్రికెటర్‌.. ప్రస్తుతం వేల అడుగుల ఎత్తులో విమానానికి సారథిగా వ్యవహరిస్తున్నాడు. జింబాబ్వే మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌ ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌ క్రికెట్‌కు దూరమైన తర్వాత విమానయాన రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో కమర్షియల్‌ ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 1981 జనవరి 7న జింబాబ్వేలోని క్వెక్‌వేలో జన్మించిన ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌.. పొడవైన శరీరాకృతితో, వేగంగా…

Read Full News

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ | India’s Growth Rate at 7.8% Made Possible by People’s Resolve: PM Modi

PM Modi: 2026-27 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ 7.8 శాతం నమోదైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ ప్రజల సంకల్పం వల్లే సాధ్యమైందని అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సప్లై చైన్ దెబ్బతిన్నదని ,2020 కోవిడ్ నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు స్థిరంగా లేవని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. భారత వృద్ధిని చూసి…

Read Full News

దుమ్మురేపుతున్న ఏష నాగుల కట్ట మీద సాంగ్.. సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? | Know about Singer Prabha Bangarigalla who sang Yeshanagula Katta Meeda song from Nani The Paradise movie

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్…

Read Full News

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన జిల్లా యంత్రాంగం.. చిన్నారి ధైర్యానికి ఫిదా..! | Samra Naz: 7 Year Old’s Road Repair Petition Moves Mau DM to Act on Local Issue

ఉత్తరప్రదేశ్: సాధారణంగా తమ ప్రాంతంలోని సమస్యలను పెద్దలు అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఏడేళ్ల చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకటో తరగతి చదువుతున్న సమ్రా నాజ్.. తన ప్రాంతంలోని అధ్వాన్నమైన రహదారి సమస్యను ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లింది. రోడ్డు పరిస్థితి కారణంగా తాను, తనతో పాటు స్థానికులు, పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ డీఎంకు వినతిపత్రం సమర్పించింది. సోమవారం (ఆగస్టు 31) సమ్రా…

Read Full News

మీరు లోన్ EMI చెల్లించకపోతే ఏమవుతుంది? ఫోన్ లాక్‌ల నుండి బ్యాంక్ బెదిరింపుల వరకు ఆర్బీఐ కొత్త రూల్స్‌..! | RBI New loan recovery rules emi default rights device lock guidelines

RBI New Loan Recovery Rules: స్మార్ట్‌ఫోన్ అయినా, గృహోపకరణాలైనా, లేదా వ్యక్తిగత అవసరాలైనా, ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకోవడం లేదా ఈఎంఐలు చెల్లించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం లేదా ఇతర పరిస్థితుల కారణంగా మీ వాయిదాలు ఆలస్యమైతే, వసూలు ఏజెంట్లు తరచుగా బెదిరింపులకు పాల్పడతారు. ఆర్‌బిఐ ఇటువంటి ప్రవర్తనను పూర్తిగా అరికట్టింది. కొత్త నిబంధనలు జనవరి 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. ఇది బ్యాంకులు, వసూలు ఏజెంట్ల ఏకపక్ష…

Read Full News

భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. దాగి ఉన్న ప్రమాదంపై శాస్త్రవేత్తల హెచ్చరిక | 219 glaciers across 71.7 sq km ” why scientists warn of looming danger in Uttarakhand

Uttarakhand: నేపాల్‌లో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం హిమాలయ ప్రాంతమంతటా ప్రమాద ఘంటికలు మోగించాయి. లక్షలాది లీటర్ల నీరు, శిథిలాలు అకస్మాత్తుగా పర్వత లోయల్లోకి ప్రవహించడం కేవలం నేపాల్‌కు మాత్రమే పరిమితమైన హెచ్చరిక కాదు. ఇది భారతదేశానికి కూడా ఒక పెద్ద ప్రమాద ఘంటిక. శాస్త్రవేత్తల ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్తవ్యస్తమైన వర్షపాత సరళి, అస్తవ్యస్తమైన మానవ నిర్మాణాలు హిమాలయ మంచును అస్థిరపరిచాయి. ఉత్తరాఖండ్‌లోని అలకనంద బేసిన్‌లో 219 వేలాడే హిమానీనదాలు ఉండటం ఈ…

Read Full News

ఉదయాన్నే ఓ కప్పు ముక్కలు తినండి చాలు.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది..

ప్రకృతి ప్రసాదించిన పండ్లల్లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. ముఖ్యంగా.. ఆరోగ్యకరమైన జీవనశైలిలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బొప్పాయి ముఖ్యమైనది. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి ముక్కలను అల్పహారంగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, అనేక పోషక విలువలతో నిండిన ఆరోగ్య ప్రదాయిని.. బొప్పాయిలో సహజసిద్ధమైన చక్కెరలు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి), ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు…

Read Full News

Hyderabad: గుంతలు.. బురద.. నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. బురదలో పొర్లుతూ వినూత్న నిరసన! | Hyderabad Roads: Pothole, Mud Protest Highlights Dangerous Commute, Seeks Action

హైదరాబాద్: నగరంలో రోడ్ల దుస్థితిపై ఓ వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై పేరుకుపోయిన బురదలో ఏకంగా పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విధంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్‌ నుంచి పుత్లీబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడటంతో పాటు వర్షం…

Read Full News

హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..

హైదరాబాద్ కంటోన్మెంట్‌ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్‌ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్…

Read Full News

అనుమానాల నుంచి ఆధిపత్యం వరకు.. వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్ | Vaibhav sooryavanshi dominates duleep trophy semi final 92 runs

Vaibhav Sooryavanshi Red Ball Cricket: వయసు చిన్నదే.. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం ఎంతో పెద్దది. దులీప్‌ ట్రోఫీ అరంగేట్రంలో కేవలం 8 పరుగులకే వెనుదిరిగినప్పుడు వైభవ్‌ సూర్యవంశీపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడు రెడ్‌బాల్‌ క్రికెట్‌కు సరిపోతాడా? ఇంత చిన్న వయసులో దులీప్‌ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే సెమీఫైనల్లో ఒక్క ఇన్నింగ్స్‌తోనే వాటన్నింటికీ వైభవ్‌ గట్టి సమాధానం ఇచ్చాడు. అరంగేట్రంలో 8 పరుగులే.. ఈస్ట్‌ జోన్‌…

Read Full News