Headlines

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో వరినాట్లు! | After 25 Years, Farmer Cultivates Barren Land as Collector Resolves Long Standing Access Road Issue

ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలతో రైతు పొలానికి దారి ఏర్పడటంతో.. దాదాపు 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూమిలో ఇప్పుడు వరినాట్లు పడ్డాయి. దీంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 25 ఏళ్లుగా దారి కోసం ఇబ్బందులు… తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సందిరి రాజుకు సర్వే నంబర్ 173లో 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే…

Read Full News

కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మెడిసిన్ ఇదే

కొందరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే హాస్పిటల్స్ చుట్టూ వేలకు వేలు పెడతారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీరు అంతంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మరి అస్సలు లేట్ చేయకుండా ఇదెంటి? దీనిని ఎలా వాడాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. పచ్చి పసుపు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనిషికే వచ్చే ఎన్నో సమస్యలను తరిమికొడుతుంది. ఇంకా చెప్పాలంటే లక్షలు పెట్టినా తగ్గని భయంకరమైన…

Read Full News

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. | VN Aditya Intresting comments about Nagarjuna Nenunnanu Movie

దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్‌లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’…

Read Full News

వెలిగొండ వరదల్లో బొలెరో గల్లంతు.. రాత్రంతా చెట్టుపైనే ముగ్గురు యువకులు! | Markapuram Flood Rescue: Youth Trapped on Tree After Bolero Swept by Veligonda Waters

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మార్కాపురం జిల్లాలోని ముంపు గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పెద్దారవీడు మండలం కలనూతల ముంపు గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోవడంతో అందులో ఉన్న యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. సకాలంలో స్పందించిన రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కలనూతల గ్రామాన్ని నిర్వాసితులు ఖాళీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా…

Read Full News

తుమ్మిడిహెట్టి ఎత్తుపై తెలంగాణ కీలక ప్రతిపాదన.. మహారాష్ట్రను ఒప్పించేందుకు రంగంలోకి సీఎం రేవంత్..! | Pranahita Chevella Project: Telangana Pushes Tummidihatti Barrage 152M Height, Negotiates 150M with Maharashtra

హైదరాబాద్: తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలకంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ నిర్మాణానికి 152 మీటర్ల ఎత్తును ప్రతిపాదించి.. కనీసం 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారం సాధించాలన్న వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో కీలక సమావేశం తుమ్మిడిహెట్టి అంశంపై మంగళవారం (సెప్టెంబర్ 01) దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. కేంద్ర జల సంఘం (CWC)…

Read Full News

Silver Price: వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర..!

Gold, Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా భారీగా తగ్గినట్లే తగ్గి నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారంలో తులం బంగారం ధర రూ.1.70 లక్షల చేరువలో వెళ్లిగా క్రమంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినట్లయ్యింది. కానీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.160 వరకు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల…

Read Full News

Hyderabad: చేతబడి అనుమానం.. రెండేళ్ల కక్ష.. అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారుణ హత్య! | Hyderabad: Suspicion of black magic, old grudge, real estate agent brutally murdered at Falaknuma

హైదరాబాద్: పాతబస్తీలో చేతబడి అనుమానం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మరణానికి చేతబడి కారణమంటూ కుటుంబ సభ్యులు అనుమానించడంతో మొదలైన వివాదం.. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెహబూబ్ అలీ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహబూబ్ అలీ బావ ఖలీల్…

Read Full News

సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి మీకు తెలుసా..? | Six Foot Snake Rescued and Surgically Treated After Getting Trapped in a Safety Net in Visakhapatnam Watch

విశాఖలో ఆరడుగుల పాము కలకలం రేపింది. ఇంటి చుట్టూ రక్షణ కోసం వేసిన వలలో చిక్కుకొని విలవిల్లాడింది. గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆ పామును రెస్క్యూ చేశాడు స్నేక్ క్యాచర్. సపర్యలు చేసి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆరు కుట్లు వేసి గాయాలకు చికిత్స చేశాడు వెటర్నరీ వైద్యుడు. శ్రీహరిపురం సమీపంలోని క్రాంతి నగర్. కొండ సమీపంలో ఇల్లు ఉండటంతో.. ఇంటి చుట్టూ రక్షణ కోసం ఇనుప కంచె, వలవేశాడు యజమాని. ఎక్కడ నుంచి వచ్చిందో…

Read Full News

సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది.. కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి

ఈ మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఈ ఆకులు ఎన్నో రకాల సమస్యలను తరిమికొడతాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కే మంచి ఔషధం అని చెప్పొచ్చు. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ మొక్క ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. కీళ్ళ నొప్పులకు మంచి ఔషధం : భరించలేని కీళ్ళ నొప్పులకు ఇది యమపాశం అని చెప్పొచ్చు. ఈ అతిబల ఆకుల్లో ఉండే యాంటీ…

Read Full News

వివాదం మార్చిన కెరీర్.. క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా? | Zimbabwe Cricketer Travis Friend Makes Career Shift to Qatar Airways Captain

Cricketer Turned Pilot: మైదానంలో బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఓ మాజీ క్రికెటర్‌.. ప్రస్తుతం వేల అడుగుల ఎత్తులో విమానానికి సారథిగా వ్యవహరిస్తున్నాడు. జింబాబ్వే మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌ ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌ క్రికెట్‌కు దూరమైన తర్వాత విమానయాన రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో కమర్షియల్‌ ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 1981 జనవరి 7న జింబాబ్వేలోని క్వెక్‌వేలో జన్మించిన ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌.. పొడవైన శరీరాకృతితో, వేగంగా…

Read Full News