Headlines

గుడి ప్రసాదం రుచిని మించే కమ్మని పెరుగు తాలింపు అన్నం’ ఈ చిన్న ట్రిక్‌తో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు! | Temple Style Curd Rice Recipe: Creamy Daddojanam and Talimpu Perugannam in Telugu

కావలసిన పదార్థాలు:  రెండు కప్పులు వండి చల్లార్చిన అన్నం, అర లీటర్ ప్యాకెట్ తాజా గడ్డ పెరుగు,  4 నుండి 5 – సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 4 నుండి 5 – పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుండి 3 ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు,…

Read Full News

35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం | Kamalapur dalits temple entry after 35 years social harmony

35 ఏళ్లుగా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది.. ఆలయ గడప దాటేందుకు అనుమతి లేని రోజుల నుంచి.. అదే ఆలయంలో గర్భగుడి వరకు అడుగులు వేసే స్థాయికి మార్పు వచ్చింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇది కేవలం ఓ ఆలయ ప్రవేశ కార్యక్రమం కాదు.. కుల వివక్షపై మానవత్వం సాధించిన విజయంగా నిలిచిన భావోద్వేగ ఘట్టం. విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ‘సామాజిక సమరసత అభియాన్’ ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్ ఆలయంలో చారిత్రాత్మక…

Read Full News
Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!

Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!

దైవ దర్శనానికని వెళ్లి.. ఏకంగా తిరిగిరాని లోకాలకే వెళ్లిన ఘటన టెంపుల్ సిటీ తిరుమలలో చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై ఓ భక్తుడు మృతి చెందగా, మిగతా భక్తులు గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్, గొట్టిగెరెకు చెందిన సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు, మనవరాళ్లు తియా, నైరాలతో కలిసి కారులో ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చారు….

Read Full News

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్! | Telangana RTC Conductor Saritha Sets Example of Honesty, Returns Forgotten Rs 3 Lakh to Passenger

ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిపోయాడు, పొరపాటున 3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. అయితే బస్సులో నగదు బ్యాగును గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును…

Read Full News
Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే | Anand Shinde Elephant Whisperer Details in Telugu

Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే | Anand Shinde Elephant Whisperer Details in Telugu

గత 15 ఏళ్లుగా ఏనుగులను దగ్గరగా పరిశీలిస్తూ, వాటి శబ్దాలు, తొండం కదలికలు, చెవుల కదలికలు, శరీర భాషను గమనిస్తూ వాటి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనను చాలామంది ‘ఎలిఫెంట్ విస్పరర్’ అని పిలుస్తున్నారు. అయితే ఆనంద్ షిండే మాత్రం తాను ఏనుగులతో మాట్లాడటం లేదని.. వాటిని అర్థం చేసుకుంటున్నానని చెబుతారు. భయపడుతున్న ఏనుగు, తన పిల్లను కోల్పోయి బాధపడుతున్న ఏనుగు, దూకుడుగా ఉన్న ఏనుగు మధ్య తేడాను గుర్తించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులను…

Read Full News

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ | India’s Growth Rate at 7.8% Made Possible by People’s Resolve: PM Modi

PM Modi: 2026-27 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ 7.8 శాతం నమోదైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ ప్రజల సంకల్పం వల్లే సాధ్యమైందని అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సప్లై చైన్ దెబ్బతిన్నదని ,2020 కోవిడ్ నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు స్థిరంగా లేవని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. భారత వృద్ధిని చూసి…

Read Full News
CWG 2026: ఘనంగా ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో భారత్ సరికొత్త చరిత్ర..! | Cwg 2026 final medal tally india finishes fourth boxing record

CWG 2026: ఘనంగా ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో భారత్ సరికొత్త చరిత్ర..! | Cwg 2026 final medal tally india finishes fourth boxing record

Commonwealth Games 2026 Final Medal Tally: గ్లాస్గో వేదికగా ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్ 2026 లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. షూటింగ్, కుస్తీ వంటి మన సాంప్రదాయ పతకాల క్రీడలు ఈసారి టోర్నీలో లేకపోయినా మన బాక్సర్లు, వెయిట్‌లిఫ్టర్లు, పారా అథ్లెట్లు అద్భుతాలు సృష్టించారు. ఏకంగా 39 పతకాలు కొల్లగొట్టి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. బాక్సింగ్ రింగ్‌లో భారత్ సరికొత్త రికార్డు..! ఈసారి కామన్‌వెల్త్ పోరులో భారత…

Read Full News
నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్ | Woman’s Mummified Body Found Sitting in Front of TV 42 Years After Her Death

నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్ | Woman’s Mummified Body Found Sitting in Front of TV 42 Years After Her Death

సమాజంలో పెరిగిపోతున్న ఒంటరితనం, మనుషుల మధ్య తగ్గుతున్న సంబంధాలకు అద్దం పట్టే అతిపెద్ద విచారకరమైన ఘటన ఇది. ఒక మహిళ తన ఇంట్లో టీవీ చూస్తూ, చేతిలో టీ కప్పు పట్టుకుని కూర్చున్న భంగిమలోనే ప్రాణాలు విడిచింది. కానీ, విచారకరమైన విషయమేమిటంటే, ఆమె మరణించిన విషయం ఏకంగా 42 సంవత్సరాల పాటు ఎవరికీ తెలియలేదు. ఆమె శరీర భాగాలు ఇంట్లోనే మమ్మీలా మారిపోగా, బయటి ప్రపంచం మాత్రం దశాబ్దాల పాటు యథావిధిగా సాగిపోయింది. గతంలో ఈ వార్త…

Read Full News
ఈ రోజు నుంచి వీరికి దోషాలన్నీ పోయి దశ తిరిగినట్టే.. ఒక దెబ్బకు అన్ని క్లియర్

ఈ రోజు నుంచి వీరికి దోషాలన్నీ పోయి దశ తిరిగినట్టే.. ఒక దెబ్బకు అన్ని క్లియర్

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజే తొలి ఏకాదశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత ముఖ్యమైన యోగాలు ఇవాళ ఏర్పడబోతున్నాయి. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిమీద…

Read Full News

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక…

Read Full News