Headlines

84 సీసీటీవీలు తేల్చలేని కేసు.. ఒక్క సర్జికల్ స్క్రూతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సంచలణం సృష్టించి మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను భర్తే హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద దుప్పట్లో చుట్టి, పొదల్లో పడేసిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ…

Read Full News

నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల మ్యాజిక్ తెలిస్తే అస్సలు వదలరు.. | Why You Should Drink Coriander Water One Hour Before Sleeping, Health Benefits and Uses

భారతీయ వంటకాల్లో ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో ధనియాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో టెర్పెన్లు, క్వెర్సెటిన్, టోకోఫెరోల్స్ వంటి శక్తిమంతమైన ఔషధ సమ్మేళనాలతో పాటు పొటాషియం, ఐరన్, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, కె పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు ధనియాల నీటిని తాగడం వల్ల శరీరానికి లభించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు….

Read Full News
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం..శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనాలు! | What Happens If You Drink Moringa And Amla Juice on an Empty Stomach? Incredible Health Benefits Revealed

పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం..శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనాలు! | What Happens If You Drink Moringa And Amla Juice on an Empty Stomach? Incredible Health Benefits Revealed

సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఉసిరి, మునగాకు మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ఇప్పుడు ఒక ప్రముఖ హెల్త్ ట్రెండ్‌గా మారింది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రతిరోజూ ఈ గ్రీన్ షాట్ తాగడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఏంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సహజసిద్ధమైన విటమిన్ సీ బూస్టర్‌: ఉసిరిలో నారింజ పండ్ల కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మునగాకులోని ఐరన్, క్యాల్షియంతో…

Read Full News
NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ | CBI Files Charge Sheet Against 13 Accused in NEET UG 2026 Paper Leak Case, Hearing tomorrow

NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ | CBI Files Charge Sheet Against 13 Accused in NEET UG 2026 Paper Leak Case, Hearing tomorrow

హైదరాబాద్, జులై 29: నీట్ పేపర్ లీక్ కేసులో CBI దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులు యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభం ఖైర్నార్, ధనంజయ్ లోఖండే, ప్రహ్లాద్ కులకర్ణి, తేజస్ హర్షద్ కుమార్, డాక్టర్ మనోజ్ షిరూరే, శివరాజ్ రఘునాథ్ మోతేగావ్‌కర్, మనీషా మంధర్‌వాల్, మనీషా సంధర్‌వాల్.. మొత్తం 13 మంది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ చార్జ్‌షీట్‌లో నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం,…

Read Full News

Watch: ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!

కాకినాడ నగరంలోని వైద్యనగర్ ప్రాంతంలో హాస్టల్‌ విద్యార్థినుల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేగింది. అక్కడి ప్రముఖ ఎస్.కే. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల మొబైల్ ఫోన్లు వరుసగా చోరీకి గురవ్వడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఫోన్లు కనిపించకుండా పోతుండటంతో విద్యార్థినుల మధ్య అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ…

Read Full News

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాలపై తాజా రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు మరింత బలపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా అల్పపీడనం ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని…

Read Full News

నేపాల్‌ వరదల్లో అద్భుతం.. దేవదూతల మారిన దున్నపోతు! నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇలా.. | Man Stranded in Nepal Flood Rides Buffalo to Safety as Terrifying Rescue Video Goes Viral

ప్రకృతి కోపానికి ఎదురునిలవడం మనిషికి ఎప్పుడూ కష్టతరమే. ముఖ్యంగా వరదలు, కొండచరియలు విరిగిపడే సమయంలో నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఇటీవల నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ బీభత్సం సృష్టించాయి. ఇటువంటి విపత్తు సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం, ప్రదర్శించిన సమయస్ఫూర్తి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఉధృత ప్రవాహంలో అద్భుత ఘట్టం: నేపాల్‌లోని ఒక నది వద్ద వరద నీరు మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఆ హోరెత్తే…

Read Full News
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుడిలో నేడు విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఎకౌంట్లో పడ్డాయి. చంద్రబాబు చెప్పినట్టుగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నెరవేర్చినందుకుగాను ఆ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గోడి గ్రామానికి చెందిన చిరంజీవి రాజేశ్వరి దంపతులకు నలుగురు పిల్లలు ఉండగా నలుగురు పిల్లలకు గాను…

Read Full News
CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే | Jhandu Kumar Wins India’s First Para Powerlifting Bronze at CWG 2026

CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే | Jhandu Kumar Wins India’s First Para Powerlifting Bronze at CWG 2026

CWG 2026 : 2026 కామన్‌వెల్త్ గేమ్స్‎లో భారత దేశపు పతకాల ఖాతా అధికారికంగా తెరుచుకుంది. ఏ ఆటగాడి పేరునైతే సమాజం ఒకప్పుడు గేలి చేసి, ఎటకారంగా నవ్విందో.. అదే క్రీడాకారుడు ఇప్పుడు భారత్ జెండాను అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా ఎగురవేశాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత తొలి పతక విజేతగా జండు కుమార్ పేరు మైదానంలో మారుమోగినప్పుడు, అది కేవలం ఒక బ్రాంజ్ మెడల్ గెలుపు ప్రకటన మాత్రమే కాదు.. ఆయన జీవితంలోని నిరంతర పోరాటం, పడిన…

Read Full News
ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

నెల్లూరు జిల్లా రాపూరు మండలం గండూరుపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకిరెడ్డి, ప్రకృతి వ్యవసాయంతో నీటి ఎద్దడికి స్వస్తి పలికి, గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారిన ఆయన ప్రయాణం ఆసక్తికరం. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిచయంతో, పొదుపు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న ఆయన.. ఈ పద్దతిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నాలుగు ఎకరాల 47 సెంట్ల నిమ్మ తోటలో ఆయన వినూత్న…

Read Full News