Headlines

Earthquake: 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు! | Massive 7.2 Magnitude Earthquake Strikes Southern Peru: No Tsunami Warnings Issued Yet

సౌత్ అమెరికాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భవణాలు, గోడలు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు పగుళ్లు వచ్చాయి. ముఖ్యంగా అండాహుయ్లాస్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాజధాని లిమాలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. కానీ ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి…

Read Full News

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట. సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి…

Read Full News
ప్రోటోకాల్ పక్కబెట్టి.. జన సమూహంలోకి ప్రధాని మోదీ.. విద్యార్థులతో కరచాలనం | Independence Day 80: PM Modi’s Vision for Developed India by 2047, Interacting with Youth at Red Fort

ప్రోటోకాల్ పక్కబెట్టి.. జన సమూహంలోకి ప్రధాని మోదీ.. విద్యార్థులతో కరచాలనం | Independence Day 80: PM Modi’s Vision for Developed India by 2047, Interacting with Youth at Red Fort

దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంపై కీలక ప్రకటనలు చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఎర్రకోట ప్రాంగణంలోకి వెళ్లిన మోదీ.. అక్కడ ఉన్న చిన్నారులు, ఎన్‌సీసీ క్యాడెట్లను కలుసుకుని వారితో కరచాలనం చేశారు. పిల్లలతో ఎంతో ఉత్సాహంగా ముచ్చటిస్తూ వారిని అభినందించారు….

Read Full News

‘వైకల్యాన్ని మార్చలేకపోయినా.. పట్టుదలతో తలరాతను మార్చుకోవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..

ఛత్తీస్‌గఢ్‌, ఆగస్ట్‌ 16: ఛత్తీస్‌గఢ్‌లోని కల్యాణ్‌పుర్‌ గ్రామానికి చెందిన శీతల నలుగురు పిల్లల్లో ఒకరు. మిగతా పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకపోయినా.. శీతల రెండు చేతులు, ఒక కాలు లేకుండా జన్మించింది. దీంతో చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. ఆమె భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అయితే శీతలకు ఏ లోటూ రాకూడదని, మిగతా పిల్లలతో సమానంగా పెంచాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చదువుకోవాలన్న కోరికను శీతల తండ్రి హీరాలాల్‌ ప్రోత్సహించారు….

Read Full News
IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test

IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test

IND vs SL: భారత క్రికెట్ జట్టు తన స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే శ్రీలంక పర్యటనకు వెళ్లింది. బుమ్రా లేకపోవడం స్పష్టంగా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు. అయితే ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా లేని లోటును యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ భర్తీ చేస్తాడని, అతడు భారత జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్‎గా నిలుస్తాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డారు….

Read Full News

14 ఏళ్ల తర్వాత పాక్‌లో సౌత్ ఏసియా గేమ్స్.. వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎప్పుడంటే? | India athletes pakistan 2027 south asian games agreement

సౌత్ ఏసియా గేమ్స్ (2027 South Asian Games) (SAF Games) కోసం భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లే అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది జరిగే క్రీడల కోసం ఏర్పాట్లు మరింత ఆసక్తికరంగా మారాయి. 14 ఏళ్ల తర్వాత పాక్‌లో.. South Asian Games చివరిసారిగా 2019లో నేపాల్‌లో జరిగాయి. అనంతరం వివిధ కారణాలతో…

Read Full News

Telangana: మళ్లీ వాన జోరు.. హైదరాబాద్‌లో మరో గంట వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్! | Telangana Weather Update: Districts on High Alert for Heavy Rains; Hyderabad Monsoon Forecast

తెలంగాణలో వర్షాలు మరోసారి జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 25న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది….

Read Full News
Health Insurance: మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే నష్టపోతారు

Health Insurance: మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే నష్టపోతారు

ప్రస్తుతం వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా మారింది. అయితే చాలామంది ప్రీమియం తక్కువగా ఉందనే కారణంతో లేదా పూర్తి వివరాలు తెలుసుకోకుండా పాలసీ తీసుకుంటారు. దీంతో క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. 1. తక్కువ ప్రీమియం చూసి పాలసీ ఎంచుకోవద్దు చాలా మంది…

Read Full News
ఎప్పుడూ అదే స్టైలా..? ఈ సారి మటన్ ఫ్రై ఇలా చేస్తే.. మళ్లీ మళ్లీ కావాలంటారు.. | Andhra Style Mutton Oil Fry Recipe in Telugu, Easy Spicy Mutton Fry Restaurant Style Mutton Fry

ఎప్పుడూ అదే స్టైలా..? ఈ సారి మటన్ ఫ్రై ఇలా చేస్తే.. మళ్లీ మళ్లీ కావాలంటారు.. | Andhra Style Mutton Oil Fry Recipe in Telugu, Easy Spicy Mutton Fry Restaurant Style Mutton Fry

సండే వచ్చినా లేదా ఇంట్లో ఏమైనా ప్రత్యేక సందర్భం లాంటివి ఉన్నా చికెన్, మటన్ ఉండాల్సిందే.. ముఖ్యంగా నాన్-వెజ్ ప్రియులు మటన్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా చేసే మటన్ గ్రేవీ, మటన్ సుక్కా కాకుండా కాస్త వైవిధ్యంగా, ఘుమఘుమలాడే మసాలాలతో ఆంధ్రా స్టైల్ లో మటన్ ఆయిల్ ఫ్రై తయారు చేసుకోవడం చాలా సులభం.. అయితే.. దీనికోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.. వంట రాని వారి కూడా ఈ ఈజీగా మటన్ ఫ్రై ని…

Read Full News
PoKలో పాక్ వ్యతిరేక అగ్నిజ్వాలలు.. పాక్ బలగాల కాల్పులతో ఆందోళనలు హింసాత్మకం! | Pakistan occupied Kashmir elections turn deadly, JAAC alleges 14 activists killed

PoKలో పాక్ వ్యతిరేక అగ్నిజ్వాలలు.. పాక్ బలగాల కాల్పులతో ఆందోళనలు హింసాత్మకం! | Pakistan occupied Kashmir elections turn deadly, JAAC alleges 14 activists killed

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇస్లామాబాద్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాసంఘాలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అరెస్టులు, అదృశ్యమైన వ్యక్తులపై దర్యాప్తు, భద్రతా బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాల రద్దు, ఇంటర్నెట్ ఆంక్షల ఎత్తివేత వంటి డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానిక వనరులపై ప్రజలకే పూర్తి హక్కులు కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు….

Read Full News