Indian Railways: ఆర్ఏసీ టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు చెల్లించాలి..? రీజన్ ఇదేనట.. రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చేసింది..
ఇండియాలో ఎక్కువమంది ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. సీటు ముందుగానే కన్ఫార్మ్ చేసి ఉంటుంది గనుక ట్రైన్ బయల్దేరే సమయానికి స్టేషన్కు చేరుకుని హాయిగా ప్రయాణించవచ్చు. ట్రైన్లలో ప్రయాణించేవారిలో దాదాపు 80 శాతం మంది ముందుగానే ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ట్రైన్ టికెట్లలో అనేక రకాలు ఉన్నాయి. కన్ఫార్మ్డ్ టికెట్, ఆర్ఏసీ,…