Headlines

Chiranjeevi: నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది.. నటుడు జీవీ నారాయణకు మెగాస్టార్ చిరంజీవి నివాళి | Megastar Chiranjeevi Condolences To Actor GV Narayana Rao Family

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు మరణం పట్ల ఆయన మిత్రుడు, హీరో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మెగాస్టార్. జీవీ నారాయణ రావుతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది….

Read Full News
CWG 2026: కామన్వెల్త్ 2026లో 39 పతకాలతో భారత్ ప్రభంజనం.. విజేతలను అభినందించిన ప్రధాని | PM Modi Meets India’s CWG 2026 Medal Winners After Historic Glasgow Campaign

CWG 2026: కామన్వెల్త్ 2026లో 39 పతకాలతో భారత్ ప్రభంజనం.. విజేతలను అభినందించిన ప్రధాని | PM Modi Meets India’s CWG 2026 Medal Winners After Historic Glasgow Campaign

CWG 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పతకాలతో దేశ కీర్తిని చాటిన విజేతలను ప్రధాని నేరుగా కలిసి అభినందనలు తెలిపారు. మన దేశానికి చెందిన ప్రధానమైన క్రీడలు కొన్ని ఈ టోర్నీలో లేకపోయినప్పటికీ, భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి టోర్నమెంట్‌లో ఏకంగా 39 పతకాలను సొంతం చేసుకున్నారు….

Read Full News

IND vs SL 2nd Test: రిషబ్ పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..? | Ind vs sl test rishabh pant injury update yashasvi jaiswal fight

IND vs SL 2nd Test: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత జట్టు మొదటి రోజు తన పట్టు నిరూపించుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడటం డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ పెంచింది. లంక ఫాస్ట్ బౌలర్ లాహిరు…

Read Full News
Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే.. | Karimnagar City Metro Express Bus Services Launched by Minister Ponnam Prabhakar

Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే.. | Karimnagar City Metro Express Bus Services Launched by Minister Ponnam Prabhakar

కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రారంభించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో స్వయంగా ప్రయాణించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి విడతగా కరీంనగర్ – వాగేశ్వరి కాలేజీ…

Read Full News

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌ | Water Supply to Hyderabad Areas to Be Disrupted for August 17th

Hyderabad water supply: హైదరాబాద్‌ వాసులకు నీటినీటి సరఫరా చాలా ముఖ్యం. ఎందుకంటే నగరంలో చాలా మంది రోజు విడిచి రోజు వచ్చే తాగునీటిపైనే ఆధారపడి ఉన్నారు. అయితే సోమవారం (ఆగస్ట్‌ 17) నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ మెయిన్‌‌ జంక్షన్, గ్రావిటీ మెయిన్‌‌కు ఎంఎస్–పీఎస్సీ పైపుల అనుసంధాన, పెద్దాపూర్ క్యాంపస్‌‌లోని ఫేజ్–4 పంప్‌‌హౌస్‌‌లో వాల్వుల మార్పిడి పనులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో కొన్ని…

Read Full News
ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..

ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..

ఎక్కిళ్లు ఒకసారి మొదలైతే అంత సులువుగా ఆగవు. వరుసగా ఎక్కిళ్లు వస్తుంటే గొంతులో ఏదో పేలిపోతున్నట్లు, ప్రాణం విలవిలలాడుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో పక్కనున్న వాళ్లు వెంటనే కొన్ని నీళ్లు తాగు అని సలహా ఇస్తారు. అయితే, లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా కొన్నిసార్లు ఎక్కిళ్లు అస్సలు తగ్గవు. మరి ఈ ఇబ్బంది నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి ఒక సులభమైన శాస్త్రీయ మార్గం ఉందని మీకు తెలుసా? ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా, మీ…

Read Full News
Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!

Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో గురు రవులు యుతి చెందడం వల్ల వారమంతా ఆర్థికంగా చక్కగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభ కార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ముఖ్య మైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు….

Read Full News

Cleaning Tips: తలుపులు, కిటికీలు మూసి ఉంచినా ఇంట్లోకి దుమ్ము చేరుతోందా? ఈ చిట్కాలు ట్రై చేయండి! | Why Your House Gets Dusty Even With Doors and Windows Closed Details in Telugu

ఇంట్లో దుమ్మును పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, అది ఎక్కువగా పేరుకుపోకుండా కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. తలుపులు, కిటికీల సందులను మూసివేయడం నుంచి బూట్లను ఇంటి బయటే ఉంచడం వరకు చిన్న మార్పులు చేయాలి. దుమ్ము దులిపేందుకు సరైన గుడ్డను ఉపయోగించడం, తరచుగా పట్టించుకోని ప్రదేశాలను శుభ్రం చేయడం, ఏసీ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచడం, అవసరమైతే HEPA ఫిల్టర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం కూడా ఇంట్లో దుమ్ము నియంత్రణకు సహాయపడవచ్చు….

Read Full News

గుండె ఆరోగ్యానికి.. ఒంటరితనం కూడా ప్రమాదమే.. | Want a Healthy Heart? Avoid These 5 Habits, Including Loneliness

గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్‌, రక్తపోటు నియంత్రణ లేదా రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నామనే విషయం మాత్రమే కాదు. మన ఆహారం, శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, సామాజిక సంబంధాలు కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. అమెరికన్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన అనుభవం ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దూరంగా ఉండాల్సిన ఐదు అలవాట్లను సూచించారు. ధూమపానం, వేపింగ్‌కు దూరంగా ఉండాలి గుండె ఆరోగ్యానికి సిగరెట్‌, పొగాకు అత్యంత…

Read Full News

Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు.. ఇదిగో ఇవే లేటెస్ట్ రూల్స్! | AP Municipal Elections: New Rules Announced, EVMs and NOTA to be Used, 3 GOs Issued

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించి ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా Act No.22 of 2026 అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అలాగే మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఖరారు చేసింది. గతంలో మాదిరి బ్యాలట్‌ పేపర్లు కాకుండా ఇకపై మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించనున్నట్టు స్పష్టం చేసింది….

Read Full News