Headlines
ICC T20 World Cup : టి20 వరల్డ్ కప్‌లో భారీ మార్పులు.. 20 నుంచి 24కు జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్లాన్ | ICC Plans Major T20 World Cup Expansion Teams Set to Increase from 20 to 24 by 2032

ICC T20 World Cup : టి20 వరల్డ్ కప్‌లో భారీ మార్పులు.. 20 నుంచి 24కు జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్లాన్ | ICC Plans Major T20 World Cup Expansion Teams Set to Increase from 20 to 24 by 2032

ICC T20 World Cup : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను మరింత విస్తరించేందుకు భారీ ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జట్ల సంఖ్యను ఏకంగా 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన 2026 ఎడిషన్ భారీ విజయాన్ని సాధించడంతో ఐసీసీ ఈ దిశగా అడుగులు…

Read Full News
మంచి మనసు చాటుకున్న కరాటే కళ్యాణి.. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న నటి | MAA Association and Karate Kalyani take responsibility for renowned actress Pavala Shyamala funeral

మంచి మనసు చాటుకున్న కరాటే కళ్యాణి.. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న నటి | MAA Association and Karate Kalyani take responsibility for renowned actress Pavala Shyamala funeral

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గారి కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి  ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు…

Read Full News
ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు రష్యా శాటిలైట్ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందంటూ వస్తున్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ అంశంపై తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా అడిగి తెలుసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను పుతిన్‌ను స్వయంగా దీని గురించి అడుగుతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం’’…

Read Full News
TGPSC: నడి రోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు ఎలా వచ్చాయి? ఉలిక్కిపడ్డ అధికారులు..! | Hyderabad: TGPSC serious on OMR sheets leak, two officials suspended, FIR against contractor

TGPSC: నడి రోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు ఎలా వచ్చాయి? ఉలిక్కిపడ్డ అధికారులు..! | Hyderabad: TGPSC serious on OMR sheets leak, two officials suspended, FIR against contractor

హైదరాబాద్ లో రోడ్డుపై OMR షీట్ల కలకలం ఘటనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. జూలై 25న ఓఎమ్‌ఆర్ పత్రాలు బయటపడిన ఉదంతంపై కమిషన్ చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఉన్న ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేయగా, మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసింది. అతనిపై ఎఫ్‌ఐఆర్…

Read Full News
ఉదయాన్నే గిన్నెడు తింటే.. 100 ఏనుగుల సత్తువ.. రోజంతా ఫుల్ ఎనర్జీ ఇచ్చే అతి బలమైన ఫుడ్

ఉదయాన్నే గిన్నెడు తింటే.. 100 ఏనుగుల సత్తువ.. రోజంతా ఫుల్ ఎనర్జీ ఇచ్చే అతి బలమైన ఫుడ్

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పేదోళ్ల ఫుడ్ ఎందుకంటే ఇది వారి ఇళ్లలో తప్ప ఎక్కడా ఎక్కువ కనిపించవు. ఇంకా ఉడికించిన పెసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లలో ఆరోగ్యకరమైన ఫుడ్ గా గుర్తింపు పొందింది. మరి, దీనిని తింటే మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం.. ఈ పెసరర్లు మొక్కల నుంచి వస్తాయి కాబట్టి దీనిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఉడికించిన…

Read Full News
Floods: మళ్లీ భారీ వరదలు.. 4.45 లక్షల మందిపై ప్రభావం, నీటమునిగిన 631 గ్రామాలు! | Assam floods: Over 4.45 lakh affected across six districts; 631 villages inundated, Charaideo worst hit

Floods: మళ్లీ భారీ వరదలు.. 4.45 లక్షల మందిపై ప్రభావం, నీటమునిగిన 631 గ్రామాలు! | Assam floods: Over 4.45 lakh affected across six districts; 631 villages inundated, Charaideo worst hit

Assam floods: అస్సాంలో వరద పరిస్థితి సోమవారం కొద్దిగా మెరుగుపడినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 4.45 లక్షల మందికి పైగా ప్రజలు ఇంకా ప్రభావితులే ఉన్నారు. గత 24 గంటల్లో వరదల కారణంగా కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఈ ఏడాది అస్సాంలో వరదలు, సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 68 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) జారీ చేసిన బులెటిన్ ప్రకారం, శివసాగర్, గోలాఘాట్, చరాయిదేవ్, జోర్హాట్, నాగావ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాల్లో…

Read Full News
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..! | GrapheneOS on Android Phone Lands US Man in Legal Trouble After Airport Search

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..! | GrapheneOS on Android Phone Lands US Man in Legal Trouble After Airport Search

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో గోప్యత కోసం వేరే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీ కోసమే..! గోప్యత, డేటా భద్రత కోసం ప్రత్యేక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ప్రస్తుతం గ్రాఫేన్ ఓఎస్ (GrapheneOS)పై చర్చ మొదలైంది. అమెరికాలో విమానాశ్రయ తనిఖీ సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌లోని డేటా పూర్తిగా తొలగిపోవడంతో అతడిని అరెస్టు చేసిన ఘటన ఈ వివాదానికి కారణమైంది. ఫోన్‌లో గ్రాఫేన్ ఓఎస్ ఉండటం, అందులోని భద్రతా ఫీచర్ల కారణంగానే…

Read Full News
జింబాబ్వేతో గెలుపు వెనక మాస్టర్‌మైండ్.. గంభీర్ కథ ముగిసినట్టేనా..?

జింబాబ్వేతో గెలుపు వెనక మాస్టర్‌మైండ్.. గంభీర్ కథ ముగిసినట్టేనా..?

జింబాబ్వేతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్‌ను శాశ్వత ప్రాతిపదికన హెడ్ కోచ్‌గా నియమించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ముగిసిన యుకే పర్యటనలో భారత జట్టు తీవ్ర నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20…

Read Full News
రాష్ట్రపతితో కలిసి సినిమా చూసిన ఏకైక తెలుగు హీరో ఈయనే.. | Know the only Telugu actor who saw a movie with the Indian President, he is Suman

రాష్ట్రపతితో కలిసి సినిమా చూసిన ఏకైక తెలుగు హీరో ఈయనే.. | Know the only Telugu actor who saw a movie with the Indian President, he is Suman

నటుడు సుమన్ గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, అలాగే అన్నమయ్య సినిమాతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొన్న విధానం, కర్మ సిద్ధాంతంపై తనకున్న దృఢ విశ్వాసం,అలాగే అన్నమయ్య లో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించడం ద్వారా పొందిన అనుభూతిని ఆయన పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. జైలు నుంచి బయటపడినప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మార్షల్ ఆర్ట్స్ తనకు…

Read Full News
పొద్దుపొద్దున్నే కాలికి ఏదో మెత్తగా తాకింది.. ఏంటా అని లైట్ ఆన్ చేసి చూస్తే..

పొద్దుపొద్దున్నే కాలికి ఏదో మెత్తగా తాకింది.. ఏంటా అని లైట్ ఆన్ చేసి చూస్తే..

నిద్రలేచి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి కాలికి ఏదో మెత్తగా తగలడంతో మొదట ఏమిటో అర్థం కాలేదు. లైట్ వేసి చూడగానే ఇంట్లో భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఎస్సీ, బీసీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న బండి వెంకన్న తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం నిద్రలేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కాలికి మెత్తగా ఏదో…

Read Full News