విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న భారతీయుల మరణాలు.. అత్యధికంగా ఈ దేశంలోనే..! | Three Indians died every week in Gulf workplace accidents between 2023 & 2025 says MEA data
విదేశాల్లో భారతీయుల మరణాలపై ప్రభుత్వం కారణాల వారీగా కూడా వివరాలు వెల్లడించింది. కార్యాలయ ప్రమాదాల కారణంగా సౌదీ అరేబియాలో 182 మంది, యూఏఈలో 128 మంది భారతీయులు మృతి చెందగా, అమెరికా, కెనడా, సింగపూర్, మాల్దీవుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా గత మూడేళ్లలో విదేశాల్లో వివిధ కారణాలతో మరణించిన భారతీయుల సంఖ్య 39 వేలకుపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు కేంద్ర విదేశాంగ…