Headlines

ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరిగించారు..

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన డబ్బుల వివాదం ఓ వ్యక్తి పై అమానుష దాడికి దారితీసింది. ఓ వ్యక్తిని రాత్రంతా నిర్బంధించి హింసించడంతో పాటు, తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంతకీ అసలు వివాదానికి కారణమేంటి? పోలీసుల యాక్షన్ ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రరాజుపేటకు చెందిన ఎల్లా రాజేష్ బైక్ కొనుగోలు చేసేందుకు మెకానిక్…

Read Full News

పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !

కుంభ రాశి : కుంభ రాశి వారికి పెళ్లి తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. వీరికి మంచి భాగస్వామి దొరకడంతో చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహం తర్వాత వీరి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా శుభ సూచకంగా ఉంటుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. సింహ రాశి : సింహ రాశి వారికి వివాహం తర్వాత పట్టింది బంగారం,…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా? నాగార్జుననే మించి పోయాడుగా | Bigg Boss Telugu 10: Nagarjuna, Salman Khan To Mohanlal.. Who Earns The Most With Reality Show Hosting

బిగ్ బాస్.. భారతీయ టెలివిజన్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఇది కూడా ఒకటి. ఇండియాలో మొదట హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత అన్ని ప్రధాన భాషల్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా బిగ్ బాస్ రియాలిటీ షో విషయానికి వస్తే హోస్ట్ లు కేవలం వీకెండ్ లోనే కనిపిస్తారు. అయినా…

Read Full News

14 ఏళ్ల తర్వాత పాక్‌లో సౌత్ ఏసియా గేమ్స్.. వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎప్పుడంటే? | India athletes pakistan 2027 south asian games agreement

సౌత్ ఏసియా గేమ్స్ (2027 South Asian Games) (SAF Games) కోసం భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లే అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది జరిగే క్రీడల కోసం ఏర్పాట్లు మరింత ఆసక్తికరంగా మారాయి. 14 ఏళ్ల తర్వాత పాక్‌లో.. South Asian Games చివరిసారిగా 2019లో నేపాల్‌లో జరిగాయి. అనంతరం వివిధ కారణాలతో…

Read Full News

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు.. కోర్కెలు తీర్చే దేవుడు! | Ganesh Chaturthi: 5 Famous Ganpati Pandals in India You Must Visit

గణేశుడు ఆటంకాలను తొలగించేవాడని, ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి పండల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, కళా నైపుణ్యం కొలువైన ఈ 5 ప్రసిద్ధ పండళ్లను ప్రతీ ఒక్కరూ తప్పక దర్శించాలి. లాల్‌బాగ్ చా రాజా (ముంబై): ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి పండల్ ఇది. 1934లో స్థాపించబడిన…

Read Full News

School Holiday: 11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కారణం ఇదే! | Delhi govt declares holiday for schools, offices on Sep 11 for BRICS Summit

School Holiday: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. ఇక సెప్టెంబర్‌ 11వ తేదీన విద్యార్థులకు సెలవు రానుంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకుంటే పొరపాటే. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సెప్టెంబర్‌ 5న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌పాఠశాలలు సహా…

Read Full News

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. | 83 Year Old Woman Murdered for 50 Grams of Gold in Madanapalle, Two Arrested

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…

Read Full News

హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!

పిల్లలు ఏమయ్యారోనని ఆందోళన చెందిని తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. జనవరిలో ఇరాన్‌లో నిత్యావసరాల ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ నిరసనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా అణచివేసింది. వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో…

Read Full News

OM Movie: మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్ | Mammootty Role Unvieled From Dhanush’s OM Movie With Power Ful Video Glimpse

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఓం మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్…

Read Full News

కుండీలో పెంచుకునే ఆకు కూర.. వారానికి రెండుసార్లు తింటే కంటి పవర్ సూపర్.. పెద్ద రోగాలు మాయం.. | Spinach Benefits: Why Eating Spinach Twice a Week May Support Eye, Bone and Heart Health Palakura

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం అత్యవసరం. వైద్య నిపుణులు, డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. సమతుల్య ఆహారంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో పాలకూర ఎంతో ప్రత్యేకమైనది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు పాలకూర తీసుకోవడం ద్వారా పెద్ద రోగాలను సైతం నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. దీన్ని మీ ఆహారంలో ఒక భాగంగా…

Read Full News