Headlines
Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?

Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?

ఎండు చేప vs తాజా చేప: ఏది బెస్ట్? : రెండు చేపలు, టేస్ట్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. ఆరోగ్య నిపుణులు మాత్రం తాజా చేపలకే ఎక్కవ ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తాజా చేపలల్లో మాత్రమే సహజ సిద్ధమైన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు చురుకుదనానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. తాజా చేపలలో ఉప్పు శాతం…

Read Full News

శని దోషంతో వారికి ఇబ్బందులు..ఈ రత్నం ధరిస్తే సమస్యలు మటుమాయం..! | Shani Dosha Remedy: This Gemstone Is Considered Highly Auspicious

ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారు శని దోషం వల్ల రకరకాల కష్టనష్టాలను అను భవించడం జరుగుతోంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడడం, ఉద్యోగాలు పోవడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం, అనుకున్నవేవీ జరగకపోవడం, పురోగతిలో ప్రతిష్ఠంభన ఏర్పడడం వంటి దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది. ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకు అంటే పదకొండు నెలల వరకు కొనసాగుతుంది….

Read Full News
మన దేశంలోని ఈ హోటల్‌లో 14 వేల మంది చనిపోయారు! అయినా అక్కడికే క్యూ కడుతున్న జనాలు | Kashi Moksha Bhavan: The Special Place Where People Spend Their Final Days Seeking Moksha

మన దేశంలోని ఈ హోటల్‌లో 14 వేల మంది చనిపోయారు! అయినా అక్కడికే క్యూ కడుతున్న జనాలు | Kashi Moksha Bhavan: The Special Place Where People Spend Their Final Days Seeking Moksha

సాధారణంగా మనం హోటల్‌కు ఎందుకు వెళ్తాం? వేరే ప్రాంతానికి పనిమీద వెళ్లినప్పుడో, విహారయాత్రకు వెళ్లినప్పుడో బస చేసేందుకు హోటల్‌కు వెళ్తాం. కానీ, మన దేశంలో ఓ ప్రత్యేకమైన హోటల్ ఉంది. అక్కడికి చనిపోవడానికే వెళ్తారు. ఇప్పటి వరకు అలా వెళ్లి ఆ హోటల్‌లో 14 వేల మంది వరకు చనిపోయారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వారణాసి.. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాల్లో అత్యంత పవిత్రమైన నగరాల్లో…

Read Full News
మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి | India Successfully Test Fires Agni 4 Ballistic Missile from Chandipur

మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి | India Successfully Test Fires Agni 4 Ballistic Missile from Chandipur

చండీపూర్‌, ఆగస్ట్‌ 6: భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒడిశాలోని చండీపూర్ సమీకృత పరీక్షా పరిధి (Integrated Test Range-ITR) నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 (Agni-4)ను విజయవంతంగా ప్రయోగించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా చేరుకొని అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగం అనంతరం అగ్ని-4 నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని కచ్చితంగా…

Read Full News
రైలు చక్రాలు ఎన్ని నెలలకు మారుస్తారు? అరిగిపోయిన రైలు చక్రాలు ఏం చేస్తారో తెలుసా? | What Happens to Worn Out Indian Railway Wheels? Lifespan, Replacement Cost and Recycling Explained

రైలు చక్రాలు ఎన్ని నెలలకు మారుస్తారు? అరిగిపోయిన రైలు చక్రాలు ఏం చేస్తారో తెలుసా? | What Happens to Worn Out Indian Railway Wheels? Lifespan, Replacement Cost and Recycling Explained

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను, కోట్ల టన్నుల సరుకును గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగాల్లో రైలు చక్రాలు ఒకటి. వేల కిలోమీటర్ల దూరం నిరంతరం పరుగులు తీసే రైళ్లకు ఈ చక్రాలే ఆధారం. అయితే ఇంత భారీ బరువును మోసే చక్రాలు ఎప్పటికైనా అరిగిపోతాయి. అప్పుడు వాటిని ఏం చేస్తారు? ఎంత కాలానికి మారుస్తారు? వాటి ధర ఎంత? వంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రైలు చక్రాలు…

Read Full News
Vegetable Prices: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్‌ రేట్లు ఇవే! | Hyderabad Vegetable Prices Today: Cheak Latest Rate Chart in Kukatpally Rythu Bazaar

Vegetable Prices: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్‌ రేట్లు ఇవే! | Hyderabad Vegetable Prices Today: Cheak Latest Rate Chart in Kukatpally Rythu Bazaar

హైదరాబాద్‌, కూకట్‌పల్లి : ఇటీవల వర్షాలు తగ్గి సాగు లేకపోవడంతో ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ కూరగాయల మార్కెట్‌కు సరుకు రావడం స్టార్ట్ అయింది. దీంతో సరఫరా పెరిగి కూరగాయల ధరలు సాధారణ స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాద్‌లోని కూకట్‌పల్లిలో మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎస్టేట్ ఆఫీసర్ వెల్లడించిన ధరల పట్టిక ప్రకారం.. నిత్యం ఉపయోగించే టమాటా,…

Read Full News

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే.. | Indian Railways New Rules: These Activities Can Attract Rs 1,000 Fine

రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే తాజాగా పరిశుభ్రత నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం వంటి చర్యలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను…

Read Full News
OTT Movie: ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.. ఇండియాలోనే నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది | Must Watch Film In OTT: Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie Is Trending Number One On Netflix

OTT Movie: ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.. ఇండియాలోనే నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది | Must Watch Film In OTT: Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie Is Trending Number One On Netflix

ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో…

Read Full News
కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..? | Benefits of Clay Pot Curd Health Benefits of Kunda Perugu

కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..? | Benefits of Clay Pot Curd Health Benefits of Kunda Perugu

ఫ్రిజ్‌లు, ప్లాస్టిక్ డబ్బాలు వచ్చిన తర్వాత కూడా మట్టి కుండలో తోడు పెట్టిన పెరుగుకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మన పెద్దలు శతాబ్దాలుగా మట్టి కుండలోనే పెరుగు తోడు పెట్టేవారు. దీనికి కారణం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా కుండ పెరుగు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే నేటికీ చాలామంది కుండ పెరుగునే ఇష్టపడుతున్నారు. కుండలో పెరుగు ఎందుకు ప్రత్యేకం? మట్టి కుండకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా కొద్దికొద్దిగా నీరు…

Read Full News
UPI Payments: యూపీఐ ఛార్జీలపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ.. కేవలం వారికి మాత్రమే విధింపు… | UPI Charges Clarification: No Fees for Customers; MDR May Apply Only to Select High Value Merchant Transactions

UPI Payments: యూపీఐ ఛార్జీలపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ.. కేవలం వారికి మాత్రమే విధింపు… | UPI Charges Clarification: No Fees for Customers; MDR May Apply Only to Select High Value Merchant Transactions

యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధించడంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. వ్యాపారులపై కూడా ఎలాంటి భారం ఉండదని తెలిపింది. ఒక నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే నామమాత్రపు రుసుంలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని కేంద్రం చెప్పుకొచ్చింది. వ్యక్తిగత లావాదేవీలన్నీ ఎప్పటిలాగే ఉచితంగా చేసుకోవచ్చంది. ఈ మేరకు ఆగస్ట్ 8వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఒక…

Read Full News